Home
Telugu News
Telugu News News
-
Hyderabad Metro: ఎలక్షన్ ఎఫెక్ట్.. జనాల్లేక బోసిపోయిన మెట్రో
Hyderabad Metro: నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జరుగుతుండడంతో పండుగా వాతావరణం నెలకొంది. నగర వాసులంతా ఓట్లేసేందుకు తమ తమ సొంత గ్రామాలకు పెద్ద ఎత్తున్న తరలి వెళ్లారు. -
MGBS : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు.. ప్రయాణికులతో కిక్కిరిసిన ఎంజీబీఎస్
ఎంజీబీఎస్ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. -
Telangana Elections: ఓటు వేయని వారిని శిక్షించండి.. ఎన్నికల కమిషన్ కు పెరుగుతున్న రిక్వెస్టులు
Telangana Elections: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 20.64శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. -
Nagarjuna sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్..
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 26 గేట్లలో చెరి 13 గేట్ల దగ్గర పోలీసుల పహారా కొనసాగుతుంది. ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వైపు వాహనాలు రాకుండా ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. -
CPI Narayana: పోలింగ్ వేళ రాజకీయ లబ్ధిపొందేందుకే అర్ధరాత్రి హంగామా: సీపీఐ నారాయణ
CPI Narayana: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ పోలింగ్ రోజున తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల విడుదల అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. -
Priyanka Gandhi: మా తల్లులారా.. పిల్లలారా అంటూ తెలంగాణ ఓటర్లకు ప్రియాంక గాంధీ పిలుపు..
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, అలానే రాహుల్ గాంధీ తెలంగాణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
Vikas Raj: నాగార్జున సాగర్ కాంట్రవర్సీపై స్పందించిన సీఈవో వికాస్ రాజ్
Vikas Raj: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. -
Telangana Election: వికారాబాద్ లో పోలింగ్ కేంద్రం వద్దే డబ్బుల పంపిణీ
Telangana Election: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరన్ కోట్ గ్రామంలోని కోటవీధిలో పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల కలకలం. -
Telangana Assembly Election 2023 : తెలంగాణ పోలింగ్.. ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం చేసిన పోలీసులు
తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో తెలంగాణ, ఆంధ్ర సరి హద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం చేశారు. -
Telangana Elections :మన్ననూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణకు దిగిన ఇరువర్గాలు
Telangana Elections : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 8:15 గంటలకు బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!