మెగాస్టార్ స్టైల్, డాన్స్, మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరం హీరోల్లో చాలామంది ఆయన ఇన్షిపిరేషన్తో వచ్చిన వారే ఉన్నారు. ముఖ్యంగా డాన్స్ విషయంలో మెగాస్టార్ను ఫాలో అవని హీరోలు లేరనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు మెగాస్టార్ను ఇమిటేట్ చేసిన హీరోలు.. అభిమానులు చాలామందే ఉన్నారు. కానీ మరో స్టార్ హీరోని మెగాస్టార్ ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు అదే చేశారు మెగాస్టార్ చిరంజీవి. అది చూసిన తర్వాత.. మెగాభిమానులే…
వేలాది మంది ఔత్సాహిక గాయనీ గాయకులు, ప్రధాన నగరాల్లో జరిగిన వడపోత, ముగ్గురు న్యాయ నిర్ణేతలు, పదిహేను వారాల పాటు జరిగిన ప్రదర్శన… చివరగా విజేతకు మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ! ఇదీ తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం జరిగిన విధానం. ఫిబ్రవరి మూడోవారంలో ఆహాలో మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ కాంటెస్ట్ జూన్ 17వ తేదీతో ముగిసింది. ఈ షో సెమీ ఫైనల్స్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా హాజరు…
తెలుగు ఇండియన్ ఐడిల్ లో పాల్గొన్న ఫైనలిస్టులకు సూపర్ ఛాన్సెస్ అదే వేదిక మీద దక్కాయి. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్స్ లో చిన్నదైన వైష్ణవికి ఏకంగా సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నయనతారకు ప్లే బ్యాక్ పాడే ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం నయనతార, చిరంజీవి మూవీ ‘గాడ్ ఫాదర్’లో ఆయన చెల్లిగా నటిస్తోంది. వీరిద్దరి మీద వచ్చే ఓ పాటలో నయన్ కు వైష్ణవితో ప్లేబ్యాక్ పాడిస్తానంటూ తమన్ ఈ వేదిక మీద మాట ఇచ్చాడు. వైష్ణవి…
తెలుగు ఇండియన్ ఐడల్ నిర్వాహకులు సెమీ ఫైనల్స్ టెలీకాస్ట్ ను పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ముందే అయిపోయినా… గత రెండు వారాలుగా వీకెండ్ లో కేవలం శుక్రవారం మాత్రమే ఈ ప్రోగ్రామ్ ను ప్రసారం చేస్తున్నారు. లాస్ట్ ఫ్రై డే ఉషా ఉతప్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. అది ఓటింగ్ ఎపిసోడ్ కాగా, ఈ శుక్రవారం సెమీ ఫైనల్స్ కు బాలకృష్ణ గెస్ట్ గా…
తెలుగు ఇండియన్ ఐడల్ షో చివరి దశకు చేరుకుంది. ‘రేస్ టు ఫినాలే’లో ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. వాగ్దేవి, వైష్ణవి, లాలస, ప్రణతి, ధరిమిశెట్టి శ్రీనివాస్, జయంత్ సెమీ ఫైనల్స్ కు చేరుకున్నారు. అన్నపూర్ట స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఆదివారం రేస్ టు ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ ఎపిసోడ్ కు గెస్ట్ గా మూడు దశాబ్దాల పాటు తన గాత్రంతో యువతను ఊపేసిన ఉషా ఊతప్ స్పెషల్ గెస్ట్…
తెలుగు పాటకు వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టేజ్ గా నిలిచింది ఆహాలోని తెలుగు ఇండియన్ ఐడిల్ కార్యక్రమం. ఈ శుక్ర, శనివారాల్లో ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేయడంతో ఇప్పుడు రేస్ టూ ఫినాలేలో ఆరుగురు సింగర్స్ నిలిచారు. జూన్ 3వ తేదీ జనం ముందుకు రాబోతున్న ‘మేజర్’ చిత్రం హీరో అడివి శేష్, అందులో కీ రోల్ ప్లే చేసిన శోభిత దూళిపాళ శుక్రవారం ప్రసారమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం నాటి 27వ ఎపిసోడ్ సరదాగా…
తెలుగు ఇండియన్ ఐడిల్ 24వ ఎపిసోడ్ ను లెజెండరీ లిరిసిస్ట్స్ వేటూరి, సీతారామశాస్త్రి పాటలతో నిర్వహించారు. మరో ఐదు రోజుల్లో (మే 20) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి జయంతోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆహా ఆయనకు ఇచ్చిన ఘన నివాళిగా దీన్ని భావించొచ్చు. ఈ ఎపిసోడ్ లో సీతారామశాస్త్రి ప్రియ శిష్యుడు రామజోగయ్య శాస్త్రి పాల్గొనడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. చిత్రం ఏమంటే… ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి 23వ ఎపిసోడ్ ను శ్రీరామచంద్రతో కలిసి హోస్ట్ చేసింది.…
తెలుగు ఇండియన్ ఐడిల్ న్యాయనిర్ణేతల్లో నిత్యామీనన్ 23వ ఎపిసోడ్ లో మిస్ అయ్యింది. ఆమెకు బదులుగా ప్రముఖ సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొని, కంటెస్టెంట్స్ కు మార్కులు వేశారు. విశేషం ఏమంటే… మేల్ ఎనర్జీని బాలెన్స్ చేస్తూ, ఈ వారం శ్రీరామచంద్రతో కలిసి ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి హోస్ట్ చేసింది. రామజోగయ్య శాస్త్రి హాజరు కావడంతో వీకెండ్ ఎపిసోడ్స్ ను ఆయన స్పెషల్ గా ప్లాన్ చేశారు. వైష్ణవి ప్రారంభ గీతంగా…
తెలుగు ఇండియన్ ఐడిల్ 19, 20 ఎపిసోడ్స్ లో తన వ్యూవర్స్ కు డబుల్ థమాకా ఇస్తోంది. ఇప్పటికే బరిలో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ తో గొంతు కలిపేందుకు ఐదుగురు స్టార్ ప్లేబ్యాక్ సింగర్స్ రంగంలోకి దిగారు. హేమచంద్ర, పృథ్వీచంద్ర, శ్రావణ భార్గవి, దామిని, మోహన భోగరాజు ఈ శుక్రవారం 5 మంది కంటెస్టెంట్స్ తో కలిసి అద్భుతంగా పాటలు పాడారు. పాపులర్ సింగర్స్ తో కంటెస్టెంట్స్ గొంతు కలపడం ఒక ఎత్తు అయితే, ఈ…
మల్టీ ట్యాలెంటెడ్ మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ ఇప్పుడు యూట్యూబ్ పై కన్నేసింది. ఇప్పటిదాకా వెండితెరపై తన ట్యాలెంట్ ను చూపించిన ఈ భామ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అభిమానులకు మరింత దగ్గర కాబోతోంది. ఆ గుడ్ న్యూస్ ను తాజాగా అభిమానులతో పంచుకుంది నిత్యా. ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో స్వంత యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. దానికి ఆమె ‘నిత్య అన్ఫిల్టర్డ్’ అని టైటిల్ పెట్టారు. ఛానెల్లో సినీ ప్రపంచంలో ఆమె 12 సంవత్సరాల…