Chiranjeevi Latest Photos Viral : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బీజీబిజీగా గడుపుతున్నారు. కథలను ఓకే చేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా దూసుకుపోతున్నారు. ఒకటిరెండు కాదు ఏకంగా నాలుగైదు సినిమాలను లైన్లో పెడుతున్నారు చిరు. అయితే.. అప్పట్లో మోగాస్టార్ ఎంత బిజీ షెడ్యూల్ తో వున్నారో ఇప్పుడు కూడా చిరు క్రేజ్ అస్సలు తగ్గలేదు. కాగా.. మోగాస్టార్ చేతిలో ఇప్పటికి నాలుగు సినిమాలు వున్నాయి. అయితే చిరు ఇప్పుడు ఆచార్య తో ప్రేక్షకుల…
Macherla Niyojakavargam Pre Release Function: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నేడు ఆదివారం హైదరాబాద్లో జరుపనున్నట్లు మేకర్స్ పోస్టర్ను విడుదల చేశారు. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే గుంటూరులో గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను జరిపిన విషయం…
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఓరేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ యువ హీరోలకు దీటుగా ముందుకు సాగుతున్నారు. కాగా.. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ బీజీ షెడ్యూల్ వున్నారు చిరు. అయితే ఇటీవలే చిరు ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. కాగా ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది.…
పరిచయం అక్కర్లేని పేరు బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్. ఇప్పటివరకు ఈయన నటించిన ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదల కాలేదు. అయినా కానీ తెలుగు ప్రేక్షకులలో రణ్బీర్పై ఎనలేని అభిమానం ఉంది. ఇటీవలే వైజాగ్లో జరిగిన ఫ్యాన్స్ మీట్లో అది రుజువైంది కూడా. రణ్బీర్ కూడా తెలుగు ప్రేక్షకులు తనను అంతగా ఆదరిస్తారని అనుకొలేదని స్వయంగా తెలిపాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘షంషేరా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సంజూ’ తరువాత దాదాపు నాలుగేళ్ళకు ఈ చిత్రంతో…
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు అమ్మ రాజశేఖర్ మరోసారి వెండితెరపైకి ఆర్టిస్ట్ గా వస్తున్నాడు. అతనితో పాటు కట్ల ఇమ్మార్టెల్, అలీషా, షాలినీ ప్రధాన తారాగణంగా ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్) అనే సినిమా గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఈ చిత్రాన్ని కట్ల రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఈడీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి రాజశేఖర్, జీవిత, యస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, రామ సత్యనారాయణ, సాయివెంకట్, పారిశ్రామికవేత్త ప్రశాంత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.…
సిరివెన్నెల సీతారామ శాస్త్రి దాదాపు 3000 పాటలకు రాశారు. ఇక ప్రత్యేకంగా పొందుపరిచిన ఆయన పాటలు, రూపకాలు, ఛందస్సు, కవిత్వం, ప్రాసలకు ప్రసిద్ధి చెందాయి. తెలుగు సాహిత్యంలో నేటి తరానికి అర్థమయ్యేలా పాటలు రచించడంలో ఆయన స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు వరుసకు అల్లుడు అవుతారని అందరికి తెలిసిన విషయమే. త్రివిక్రమ్ టాలెంట్ ను రచయితగా ఉన్నప్పుడే గుర్తించిన సీతారామశాస్త్రి ఆయన సోదరుడు కూతురిని ఇచ్చి వివాహం చేశారు. అనంతరం వారి బంధం…