Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • సినిమాలో కోడి కథ లాగే కేసీఆర్‌ వాగ్దానాలు : విజయశాంతి సెటైర్‌
      #తెలంగాణ

      సినిమాలో కోడి కథ లాగే కేసీఆర్‌ వాగ్దానాలు : విజయశాంతి సెటైర్‌

      సీఎం కేసీఆర్‌ పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి ఫైర్‌ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలు తెలంగాణ జిల్లాలకు బొక్కలు… సిద్దిపేట్, సిరిసిల్లలకు మాత్రం ముక్కలు అన్న తీరుగా నడుస్తున్నాయని మండిపడ్డారు. పల్లెలన్నిటికీ మొక్కలు పెంచే పని ఇచ్చి, కుటుంబ సభ్యుల నియోజకవర్గాల్లో మాత్రం నిధుల చెక్కులు పంచే కార్యక్రమం పెట్టుకున్నారని చురకలు అంటిం చారు. ఇంతకు ముందు హుజూర్‌నగర్, నాగార్జున సాగర్‌లలో చేసిన వాగ్దానాలు ఏవీ అమలు చేయలేదని ఫైర్‌ అయిన విజయశాంతి…తాను గతంలో చెప్పిన…
    • ఈటలను జైల్లో పెట్టినా హుజురాబాద్ లో గెలిపిస్తాం: కిషన్ రెడ్డి
      #తెలంగాణ

      ఈటలను జైల్లో పెట్టినా హుజురాబాద్ లో గెలిపిస్తాం: కిషన్ రెడ్డి

      హుజారాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈటలను రకరకాలుగా రాజకీయ కక్షతో వేధిస్తున్నారని.. అక్రమంగా జైల్లో ఉంచినా ఈటలను హుజురాబాద్ లో గెలిపిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంచి, నీతివంతమైన, కమీషన్లు లేని, ప్రజల ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీ ఇస్తుందన్నారు. హుజురాబాద్ ఎన్నికలను ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికలుగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు, అవకాశ వాదులకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ప్రజాస్వామ్యానికి, అప్రజాస్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజలు,…
    • తెలంగాణ క‌రోనా అప్డేట్ః ఈరోజు కేసులు ఎన్నంటే…
      #Top Story

      తెలంగాణ క‌రోనా అప్డేట్ః ఈరోజు కేసులు ఎన్నంటే…

      తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  కేసుల‌తో పాటుగా మ‌ర‌ణాల సంఖ్య కూడా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో రాష్ట్రంలో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి.  వేగంగా వ్యాక్సిన్‌ను అందిస్తుండ‌టంతో కేసులు త‌గ్గుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ ను విడుద‌ల చేసింది.  ఈ బులిటెన్ ప్ర‌కారం రాష్ట్రంలో కొత్త‌గా 605 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 6,26,690 కేసులు న‌మోద‌య్యాయి.  ఇందులో 6,11,035 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,964 కేసులు యాక్టీవ్‌గా…
    • బీజేపీ ల‌క్ష్యం అదే…
      #Top Story

      బీజేపీ ల‌క్ష్యం అదే…

      తెలంగాణ‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి.  టీఆర్ఎస్ కు చెక్ పెట్టాల‌నే ల‌క్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్న‌ది.  వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బ‌లం పుంజుకొని టీఆర్ఎస్‌ను ఢీకొట్టాల‌ని చూస్తున్న‌ది.  ఇందులో భాగంగానే త్వ‌ర‌లో బండి సంజ‌య్ పాద‌యాత్ర చేయ‌బోతున్నారు.  హైద‌రాబాద్‌లోని భాగ్య‌ల‌క్ష్మీ అమ్మవారి ఆల‌యం నుంచి హుజూరాబాద్ వ‌ర‌కూ తొలివిడ‌త పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు.  ఆగ‌స్టు 9 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ త‌రుణ్ చుగ్ కీల‌క…
    • 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ : సీఎం కేసీఆర్
      #Top Story

      57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ : సీఎం కేసీఆర్

      వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని..గొర్రెల పంపిణీ కి ఇప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ లు బతికి ఉన్నప్పుడే తెలంగాణ రాకముందు మిషన్ భగీరథ పథకం పై చర్చించామని తెలిపారు. read…
    • కేసీఆర్ నీళ్ల లొల్లి సృష్టించి.. లబ్ది పొందాలని చూస్తున్నారు: రేవంత్
      #తెలంగాణ

      కేసీఆర్ నీళ్ల లొల్లి సృష్టించి.. లబ్ది పొందాలని చూస్తున్నారు: రేవంత్

      తెలంగాణ కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీనే లక్ష్యంగా విమర్శల పదును పెంచారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం లేని నీళ్ల వివాదాన్ని మరోసారి సృష్టించి.. రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నీళ్ల నుండి నిప్పులు రాజేసి రావణ కాష్టంగా మార్చి కాచుకొగలడు. నీళ్లతో ఓట్లు కొల్లగొట్టడం కేసీఆర్ కి అలవాటు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా…
    • తెలంగాణ‌లో మ‌రో పాద‌యాత్ర‌…
      #Top Story

      తెలంగాణ‌లో మ‌రో పాద‌యాత్ర‌…

      రాజ‌కీయాల్లో పాద‌యాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉన్న‌ది.  గ‌తంలో నాయ‌కులు అధికారంలోకి వ‌చ్చేముందు పాద‌యాత్ర‌లు చేసిన సంద‌ర్బాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇద్దరు నేత‌లు అధికారంలోకి వ‌చ్చేముందు పాద‌యాత్ర‌లు చేశారు.  ఆ పాద‌యాత్ర‌ల కార‌ణంగా వారు అధికారంలోకి వ‌చ్చారు.  2019లో జ‌రిగిన ఎన్నిక‌లు ముందు ఓ యువ‌నేత పాదయాత్ర చేయ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పాల‌న చేతులు మారింది.  కాగా, ఇలాంటి పాద‌యాత్ర ఇప్పుడు తెలంగాణ‌లో కూడా ప్రారంభం కాబోతున్న‌ది.   Read: వివాహం మూర్ఖత్వం, విడాకులు జ్ఞానం.. ఆమిర్…
    • లైవ్ః కేసీఆర్ రాజ‌న్న సిరిసిల్లా టూర్‌
      #Top Story

      లైవ్ః కేసీఆర్ రాజ‌న్న సిరిసిల్లా టూర్‌

    • భాగ్యనగర్‌ టు హుజురాబాద్‌.. బండి సంజయ్‌ పాదయాత్ర
      #తెలంగాణ

      భాగ్యనగర్‌ టు హుజురాబాద్‌.. బండి సంజయ్‌ పాదయాత్ర

      తెలుగు నేలపై పాదయాత్రలు కొత్త కాదు.. పాదయాత్రలు నిర్వహించి సీఎంలు అయినవారు ఉన్న నేల ఇది.. అయితే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఆగస్టు 9వ తేదీ నుంచి మహాపాద యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారాయన.. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పాదయాత్ర నిర్వహిస్తాన్న ఆయన.. భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి పాదయాత్రను ప్రారంభించి హుజురాబాద్‌ వరకు నడవనున్నట్టు…
    • సీఎంలు జల వివాదాల్ని ఏటీఎంలా వాడుకుంటున్నారు..!
      #ఆంధ్రప్రదేశ్

      సీఎంలు జల వివాదాల్ని ఏటీఎంలా వాడుకుంటున్నారు..!

      ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య జల వివాదాలు ఈనాటిది కాదు.. అయితే, తాజాగా ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య ఈ వ్యవహారంలో డైలాగ్‌ వార్‌ నడుస్తోంది… దీనిపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇద్దరు సీఎంలపై మండిపడ్డారు.. కృష్ణా జలాల వివాదాలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఇరు రాష్ట్రాల మధ్య జల జగడాలను తీర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవస్థలనే ప్రశ్నించే స్థాయికి పోయారని.. వ్యవస్థలను…
    ←1…1,4151,4161,4171,4181,419…1,494→

తాజావార్తలు

  • No-Cook Breakfast Recipes: గ్యాస్ అవసరమే లేదు, ఈ వంటకాలను ఈజీగా చేసుకోండి..

  • India FDI Rules: మారిన రూల్స్‌.. చైనా సహా పొరుగు దేశాలకు FDI నిబంధనల సడలింపు..

  • Iran War: 9 దేశాల్లో ‘‘ఇంధన సంక్షోభం’’.. లాక్‌డౌన్ పరిస్థితులు..

  • Realme Note 80: ఆక్టా-కోర్ Unisoc T7250 చిప్‌సెట్, 6300mAh బ్యాటరీ.. రియల్‌మీ నోట్ 80 రిలీజ్

  • ఎగుమతిదారులకు JNPA భారీ ఛార్జీల మినహాయింపు.. మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం!

ట్రెండింగ్‌

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions