Revanth Reddy: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నిన్న ఏఐసీసీ కార్యక్రమంలో పాల్గొని ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు.
హైదరాబాదులో కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ సిట్ విచారణకు రేవంత్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మాజీ మంత్రి షబ్బీర్ అలీని పోలీసులు హౌస్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి వరుసగా శుభవార్తలు చెబుతూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే పలు రకాల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.. కొన్ని టెస్ట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. నిరుద్యోగులకు మరోసారి గుడ్న్యూస్ చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ).. ఉద్యోగ ప్రక్రియ శరవేగంగా సాగుతున్న వేళ.. మరో 207 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది… వెటర్నరీ డిపార్ట్మెంట్లో 185 అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ, బీ) పోస్టులతో పాటు..…
ఈ నెల 16 న గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకొని వారు వెంటనే చేసుకోవాలని, తప్పులు ఉంటే గెజిటెడ్ అధికారి సంతకం చేయించుకొని రావాలని సూచించారు.. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారన్నారు. పదింపావు తరవాత ఎవరిని సెంటర్లలోకి అనుమతించమని చెప్పారు. ఈ సారి బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుందని, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్…
మున్సిపల్ శాఖలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ... మొత్తంగా 175 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది...
మరో నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్పీ)... ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది