Congress leaders: కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్.. కారణం ఇదీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress leaders: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీక్ కేసులో రాజకీయ నేతలపై సిట్ దృష్టి సారించింది. ఈ కేసులో నిందితులను విచారిస్తున్న సిట్ రాజకీయ ఆరోపణలు చేస్తున్న వారిపై దృష్టి పెట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా.. కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ సిట్ విచారణకు రేవంత్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వీ.హనుమంత రావును పోలీసులు హౌస్ చేశారు. రేవంత్ విచారణ నేపథ్యంలో నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సీట్ కార్యాలయానికి కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిపివేసిన పోలీసులు. పేపర్ లీక్ పై తన ఆరోపణల పట్ల ఆధారాలను సమర్పించాలని రేవంత్ కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Read also: Thieves New Plan: తెలివిమారిన దొంగలు.. ఆశ పడ్డ మహిళలు.. చివరకు ఏమైందంటే ?
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీక్ కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ టార్గెట్ అని విమర్శించారు. మంత్రి కేటీఆర్ వద్ద పనిచేస్తున్న వ్యక్తికి సొంత గ్రామంలోనే పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని ఆరోపించారు. సున్నితమైన ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే రాజకీయ ఆరోపణలు చేసిందని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఇప్పుడు నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇందులో ఆరోపించినట్లుగా ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉంది.. ఎటువంటి ఆధారాలు ఉన్నాయో వాటితో సహా హాజరు కావాలని పేర్కొంది. ఈనేపథ్యంలో సిట్ ముందుకు రేవంత్ రెడ్డి ఇవాళ హాజరుకానున్నారు. ఎటువంటి ఆధారాలు సిట్ కు ఇవ్వనున్నారు. ఎవరెవరి పేర్లను రేవంత్ సిట్ కు ఇవ్వనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రేవంత్ , సిట్ విచారణ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్ కార్యాలయానికి సిట్ చీఫ్ ఏ ఆర్ శ్రీనివాస్, నగర జాయింట్ సిపి & సిసిఎస్ ఇంచార్జ్ గజరావు భూపాల్ చేరుకున్నారు.
Tspsc paper leak case: 6వ రోజుకు చేరిన విచారణ.. నేడు సిట్ ముందుకు రేవంత్ రెడ్డి
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!