Telangana Assembly Election Schedule to Released Today: ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. సీఈసీ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో ఎన్నికలకు సంబందించిన వివరాలను వెల్లడించనున్నారు. ఈ ఏడాది తెలంగాణ సహా రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. నవంబర్ మూడో వారం నుంచి డిసెంబర్ మొదటి…
ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులతో సీఈసీ భేటీ అయింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్తో పాటు మిజోరాం ఎన్నికల పరిశీలకులతో అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్చించింది.
Vijayashanti: మూడు రోజుల గ్యాప్లో ప్రధాని మోడీ రెండుసార్లు తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1న పాలమూరులో పర్యటించిన ప్రధాని అక్టోబర్ 3న ఇందూరులో పర్యటించారు.
Bandaru Dattatreya Daughter: అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మీ గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ముషీరాబాద్ నియోజక వర్గం నుంచి అభ్యర్థిగా బండారు విజయ లక్ష్మీ దరఖాస్తు చేసుకున్నారు.