వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేస్తే.. పదోపరకు ఆదాయం వస్తుందని, పంటతోపాటు పంట చేనులో గంజాయి మొక్కలు సాగిస్తే లక్షల లాభం గడించవచ్చునని భావించిన వ్యక్తికి సంగారెడ్డిలో ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 25000 జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల మల్లంపల్లి గ్రామం బిక్య నాయక్ గ్రామపంచాయితీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దర ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతులు మైనర్ బాలిక బానోతు దీపిక, 22 సంవత్సరాల గుగులోతు రాజుగా గుర్తించారు. పల్లిప్