Tragedy : ఖమ్మంలో పెట్రోగి పోతున్న రౌడీయిజం
- గంజాయి మత్తులో విచక్షణ కోల్పోతున్న వైనం
- కిరాణా దుకాణం... స్కూటీని దగ్దం చేసిన దుండగులు
- దాడిలో ముగ్గురికి గాయాలు
- రెండేళ్లలో రెండో సారి కిరాణ దుకాణంపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : ఖమ్మం నగరంలో రౌడీయిజం పెరిగిపోతుంది.గంజాయి మత్తులో విచక్షణ రహితంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా కార్పోరేషన్ పరిదిలోని గోపాల పురం వద్ద హైవే మీద కిరాణ దుకాణంమీద కొంత మంది దుండగులు పడి దౌర్జన్యం చేశారు. కిరాణ దుకాణంపై పెద్ద పెద్ద బండరాళ్లు, కర్రల తో దాడికి పాల్పడ్డారు. కవిత అనే మహిలకు చెందిన దుకాణం మీదగతంలో కూడ కొంత మందిదాడికి పాల్పడ్డారు. మళ్లీ గత రాత్రి ఈదాడికి పాల్పడ్డారు. అంతే కాదు పెట్రోల్ పోసి దుకాణాన్ని దగ్గం చేయడానికి ప్రయత్నించారు.ఒక్క్ సారిగా మంటలు చెలరేగాయి. అయితే ఆ తరువాత బయట ఉన్న స్కూటీని పెట్రోల్ పోసి దగ్దం చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Team india Cricketers: మీరు హద్దు దాటొద్దు.. ప్రమాదం తెచ్చుకోవద్దు!
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..
-
Salman Khan: గెలాక్సీ అపార్ట్మెంట్స్కు సల్మాన్ ఖాన్ గుడ్ బై! ముంబయిని షేక్ చేస్తున్న ‘సుల్తాన్’ కొత్త ఇంటి రేటు!
-
Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
-
Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!