Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Supreme Court

Supreme Court News

    • సుప్రీంకోర్టు ఆగ్రహం.. స్పందించిన ఏపీ మంత్రి ఆదిమూలపు
      #ఆంధ్రప్రదేశ్

      సుప్రీంకోర్టు ఆగ్రహం.. స్పందించిన ఏపీ మంత్రి ఆదిమూలపు

      ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్‌ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు మినహాయించాలో చెప్పాలంటూ నిలదీసింది అత్యున్నత న్యాయస్థానం… ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.. పరీక్షల ఆవశ్యకతను సుప్రీంకోర్టుకు వివరించామన్న ఆయన.. పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు…
    • ఏపీ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఒక్క ప్రాణం పోయినా మీదే బాధ్యత..!
      #Top Story

      ఏపీ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఒక్క ప్రాణం పోయినా మీదే బాధ్యత..!

      ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్‌ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు మినహాయించాలో చెప్పాలంటూ నిలదీసింది అత్యున్నత న్యాయస్థానం… ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. అయితే, 11వ తరగతి పరీక్షలను సెప్టెంబర్‌లో జరుపుతామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది కేరళ సర్కార్.. కానీ, ఏపీ నుంచి స్పష్టత లేదని అత్యున్నత న్యాయస్థానం…
    • సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫ‌లితాలు…
      #Top Story

      సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫ‌లితాలు…

      దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో తిరిగి విద్యాసంవ‌త్స‌రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  అదే విధంగా క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ప‌రీక్ష‌ల‌ను కూడా తిరిగి నిర్వ‌హించేందుకు కూడా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.  సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై కేంద్రం ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ది.  దీనిపై ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో కేసులు న‌డుస్తున్నాయి.  సుప్రీం కోర్టుకు మార్కుల ప్ర‌ణాళిక‌ను సీబీఎస్ఈ స‌మ‌ర్పించింది.   Read: ఈ నెల 20 త‌రువాత రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తారా? స‌డ‌లింపులు పెంచుతారా? 10,11 త‌ర‌గ‌తుల ఆధారంగా 12వ…
    • దీదీకి సుప్రీంకోర్టు షాక్‌.. ఆ ప‌థ‌కం అమ‌లు చేయాల్సిందే..
      #జాతీయం

      దీదీకి సుప్రీంకోర్టు షాక్‌.. ఆ ప‌థ‌కం అమ‌లు చేయాల్సిందే..

      బీజేపీ, టీఎంసీ మ‌ధ్య ఓ రేంజ్‌లో యుద్ధం న‌డుస్తూనే ఉంది.. ఎన్నిక‌లు ముగిసినా ఆ వివాదాల‌కు ఫులిస్టాప్ ప‌డ‌డం లేదు.. అయితే, ఈ వివాదాల కార‌ణంగా కొన్ని కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డానికి ఒప్పుకోవ‌డం లేదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కానీ, వ‌న్ నేష‌న్ – వ‌న్ రేష‌న్ విష‌యంలో కీల‌క ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ప‌శ్చిమ బెంగాల్‌లో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని సీఎం…
    • శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ.. రేపు హైదరాబాద్‌కు..
      #ఆంధ్రప్రదేశ్

      శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ.. రేపు హైదరాబాద్‌కు..

      తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు.. స్వామివారి ఏకాంతసేవలో పాల్గొన్నారు సీజేఐ దంపతులు.. జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. అంతకుముందు తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి స్వాగతం పలికారు. రేపు మళ్లీ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారి సేవలో పొల్గొననున్నారు. ఇక, తిరుమల నుంచి రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు సీజేఐ… ఎన్వీ…
    • తిరుమలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ..
      #ఆంధ్రప్రదేశ్

      తిరుమలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ..

      తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణ… భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తిరుమలకు రావడం ఇదే తొలిసారి.. ఆయన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 10వ తేదీన తిరుమలకు రానున్నారు.. రాత్రికే అక్కడే బసచేసి.. 11వ తేదీన శ్రీవారిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు ఎన్వీ రమణ.. కాగా, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన తర్వాత కూడా తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని…
    • అంద‌రికీ ఫ్రీ వ్యాక్సిన్‌.. ట్రెండింగ్‌లో జస్టిస్‌ చంద్రచూడ్‌..
      #Top Story

      అంద‌రికీ ఫ్రీ వ్యాక్సిన్‌.. ట్రెండింగ్‌లో జస్టిస్‌ చంద్రచూడ్‌..

      క‌రోనా క‌ట్ట‌డి కోసం ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్‌.. అయితే, కేంద్రం వ్యాక్సినేష‌న్ విధానంపై ఎన్నో విమ‌ర్శ‌లు, మ‌రెన్నో ఆరోప‌ణ‌లు.. ఓవైపు రాష్ట్రాల నుంచి విజ్ఞ‌ప్తులు, ప్ర‌తిప‌క్షాల డిమాండ్లు, ఇంకోవైపు సుప్రీంకోర్టు ప్ర‌శ్న‌ల వ‌ర్షం.. దీంతో కేంద్రం దిగిరాక‌త‌ప్ప‌లేదు.. అంద‌రికీ ఫ్రీ వ్యాక్సిన్ అంటూ.. ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించారు.. రాష్ట్రాలు ఒక్క‌రూపాయి కూడా వ్యాక్సిన్ల‌పై ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కేంద్ర‌మే రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ని.. 75 శాతం రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తే.. 25…
    • తెలకపల్లి రవి : మీడియా, రాజద్రోహం, సుప్రీం కోర్టు తీర్పు
      #Off The Record

      తెలకపల్లి రవి : మీడియా, రాజద్రోహం, సుప్రీం కోర్టు తీర్పు

      మీడియాలో వార్తలు వ్యాఖ్యల ద్వారా తమ వృత్తిధర్మం నిర్వహించే పాత్రికేయులకు రక్షణ వుండాలని సీనియర్‌ జర్నలిస్టు వినోద్‌దువా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ ఆహ్వానించారు. మీడియా ప్రసారాలు ప్రచురణలపై 124(ఎ) రాజద్రోహం కేసులు మోపడంసరికాదని పేర్కొంది. పౌరులకు కూడా ప్రభుత్వాల లోపాలను వైఫల్యాలను సమస్యలను విమర్శించే హక్కు వుంటుందని కూడా ఆ తీర్పులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పుల్వామాలో ఉగ్రవాదుల వేటుకు, బాల్‌కోట వైమానిక దాడికి ఇచ్చిన ఉద్వేగ ప్రచారం ఇప్పుడు కరోనా…
    • వినోద్‌ దువాపై దేశద్రోహం కేసును కొట్టివేసిన సుప్రీం
      #జాతీయం

      వినోద్‌ దువాపై దేశద్రోహం కేసును కొట్టివేసిన సుప్రీం

      ప్రమఖ జర్నలిస్టు వినోద్‌ దువాపై దాఖ‌లైన దేశద్రోహం కేసును కొట్టివేసింది సుప్రీంకోర్టు.. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వినోద్ దువాకు వ్యతిరేకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను, ఇతర విచారణను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం వెల్ల‌డించింది.. ఈ సందర్బంగా 1962 నాటి కోర్టు తీర్పును ప్రస్తావించింది న్యాయస్థానం. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కుందని వ్యాఖ్యానించింది.. కాగా, గతేడాది మార్చి 30వ తేదీన ప్రసారమైన వినోద్ దువా షో అనే యుట్యూబ్ కార్యక్రమం లో కేంద్ర ప్రభుత్వం…
    • సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు.. సుప్రీంకోర్టు సీజేకు విద్యార్థుల‌ లేఖ‌
      #జాతీయం

      సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు.. సుప్రీంకోర్టు సీజేకు విద్యార్థుల‌ లేఖ‌

      కరోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం కార‌ణంగా వాయిదా పడ్డ పరీక్షల‌ను తిరిగి నిర్వహిచేందుకే సిద్ధ‌మ‌వుతోంది సీబీఎస్ఈ బోర్డు.. అయితే పరీక్షల పాటర్న్ కరోనా సంక్షోభం నేపధ్యంలో కాస్త మారనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు విధివిధానాల్ని పరిశీలిస్తున్న‌ట్టుగా స‌మాచారం.. అయితే, సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు 297 మంది విద్యార్థులు… పరీక్షలు భౌతికంగా నిర్వహించాలని తీసుకున్ననిర్ణయాన్ని క్వాష్ చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.. విద్యార్థుల మూల్యాంకనంకి గతేడాది అవలంభించిన ప్రత్యామ్నాయ విధానాలను అవలంభించాలి.. ఈ…
    ←1…145146147148149→

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions