ఐపీఎల్ 2022 సీజన్లో నేడు మరో ఆసక్తికర పోరు జరిగింది. ప్రస్తుత సీజన్లో విజయం కోసం ఎదరుచూస్తున్న సీఎస్కే, ఎస్ఆర్హెచ్ జట్లు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలినట్లైంది. నిర్ణీత 20 ఓవర్ల 7 వికెట్లను కొల్పోయిన సీఎస్కే 154 స్కోర్ను ఎస్ఆర్హెచ్ ముందు…
ఐపీఎల్ 2022 సీజన్లో నేడు మరో ఆసక్తికర పోరు జరుగుతోంది. ప్రస్తుత సీజన్లో విజయం కోసం ఎదరుచూస్తున్న సీఎస్కే, ఎస్ఆర్హెచ్ జట్లు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలినట్లైంది. 4వ ఓవర్ తొలి బంతికే రాబిన్ ఉతప్ప ఔట్ అయ్యి పెవిలియన్ చేరాడు. అంతేకాకుండా…
ఐపీఎల్ 2022 లో 10 జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. దాంతో టైటిల్ కోసం పెరిగిన పోటీలో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని జట్లు దానికి తగినట్లు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన జట్లు.. మెగా వేలంలో కొత్తగా ఎవరిని తీసుకోవాలని అనే ఆలోచనలో ఉన్నాయి. అయితే గత ఐపీఎల్ సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరి నుండి మొదటి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త…
ఐపీఎల్ 2016 సీజన్ లో డేవిడ్ వార్నర్ న్యాయకత్వంలో టైటిల్ ను అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్ళీ ఇప్పటివరకు దానిని సొంతం చేసుకోలేకపోయింది. ఇక వచ్చే ఏడాది నుండి రెండు కొత్త జట్లు రావడంతో ఈ ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం జరగనుంది. దాంతో కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే తమ వెంట ఉంచుకున్న సన్ రైజర్స్ కోచింగ్ స్టాఫ్ లో కూడా భారీగా మార్పులు చేసింది. అయితే గత ఏడాది పాయింట్ల…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్ వెల్, సిరాజ్ ను రిటైన్ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… 15 కోట్లతో కోహ్లీ, 11 కోట్లతో మాక్స్ వెల్, 7 కోట్లతో సిరాజ్ ను తీసుకున్న బెంగళూరు.. ఇంకా 57 కోట్లతో వేలానికి రానున్న ఆర్సీబీ ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ ను రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్… 16 కోట్లతో రోహిత్, 12 కోట్లతో…
ఐపీఎల్ 2022 వేలంలోకి వస్తాను అని ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అన్నాడు. అయితే ఐపీఎల్ 2021 లో మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వార్నర్ ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుండి చివరకు తుది జట్టు నుంచే బయటికి వచ్చేసాడు. అయితే ప్రస్తుతం వార్నర్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో తన ఆసీస్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇక నిన్న ఆసీస్ శ్రీలంక పై ఆసీస్ గెలవడంలో ముఖ్య…
ఈ ఏడాది ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ రేస్ నుండి మొదట తప్పుకున్న జట్టుగా నిలిచింది సన్రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2021 లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్లలో హైదరాబాద్.. కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఏకంగా 11 మ్యాచుల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ సన్రైజర్స్ జట్టుకే కాదు, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు కలిసిరాలేదు. దాంతో కెప్టెన్గా అతడిని తప్పించి.. కేన్ విలియమ్సన్ను నియమించారు.…
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 2016 లో ఐపీఎల్ టైటిల్ ను అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్. అయితే ఈ ఏడాది కరోనా సమయంలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు వార్నర్. దాంతో సీజన్ మధ్యలోనే అతడిని కెప్టెన్ గా తొలగించింది సన్ రైజర్స్ యాజమాన్యం. అయితే నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో తుది జట్టులో వార్నర్ లేకపోవడం హైదరాబాద్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. దాంతో వార్నర్ ను ఇంస్టాగ్రామ్…
ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఛేజింగ్ లో తడబడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో మూడు చేంజ్ లతో రాయల్స్ వస్తుండగా… ఏకంగా నాలుగు మార్పులతో సన్ రైజర్స్ వస్తుంది. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఆడటం లేదు.…
కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 ఈ నెల 19 నుండి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ సెకండ్ హాఫ్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్ తగిలింది. జట్టులో ముఖ్యమైన ఆటగాడు ఓపెనర్ జానీ బెయిర్స్టో మిగిలిన ఐపీఎల్ కు దురమయ్యడు. అయితే ఎన్ని రోజులు భారత జట్టుతో 5 టెస్టుల సిరీస్ లో ఆడిన బెయిర్స్టో ఐపీఎల్ కు దూరం కావడానికి కరోనా…