అయోధ్య లో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్బంగా ఎక్కడ చూసిన రామ జపంతో దద్దరిల్లుతుంది.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహాత్తరమైన అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.. 500 ఏళ్ల నాటి ప్రతి భారతీయుని కల నెరవేరింది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో అయోధ్య కళకళలాడుతోంది. ఈ అద్భుతమైన కార్యాన్ని వీక్షిస్తూ 140 కోట్లకు పైగా ఉన్నా భారతీయులు ఈ రామునిపై భక్తిని చాటుకుంటున్నారు.. ఈ సందర్బంగా ఆట సందీప్ అద్భుతమైన డ్యాన్స్…
అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా, టాలీవుడ్ ప్రముఖ నటి మరియు మెగా కోడలు ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి, చారిత్రాత్మక సంఘటనతో తన వ్యక్తిగత అనుబంధాన్ని హృదయపూర్వకంగా ప్రతిబింబించింది. ఆలయ నగరమైన అయోధ్యలో జన్మించిన లావణ్య, అందాల రాక్షసి (2012)తో సినీ రంగ ప్రవేశం చేయడంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.. ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం సినీమా అవార్డును సంపాదించింది.. ఆ తర్వాత అనేక సూపర్హిట్ సినిమాలలో నటించింది.. మిస్టర్ మరియు అంతరిక్షం…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరుకి పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేసింది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.. అలాగే ఈసారి కూడా కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా అయోధ్య రామమందిరం వద్ద కంగనా రనౌత్ సాంప్రదాయ వస్త్ర దాహరణలో మెరిసింది. అక్కడ స్వామిజీలని కలుసుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలను నెట్టింట…
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయ్యింది.. రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.. ఈరోజు అయోధ్య రామమందిరప్రాణ ప్రతిష్ట సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అయోధ్య కు బయలు దేరారు… ఒక్కరోజు ముందుగానే అయోధ్య కు బయలు దేరారు చిరంజీవి, రామ్చరణ్. ఈ సందర్భంగా ఈ ఇద్దరు అభిమానులను కలిశారు. తమని చూసేందుకు భారీగా అభిమానులు తరలి రావడంతో వాళ్లు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం తెలిపారు.. రామ్…
ఇషా రెబ్బా..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు లేక సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా ఉండేలా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటున్న ఈషా తాజాగా పొట్టి గౌనులో…
బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్..ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. సినిమాలతో కంటే… తన మంచి మనస్సుతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను దేశ ప్రజల మన్ననలను పొందాడు.. ఇప్పటికి ఆయన సేవలు చేస్తూనే ఉన్నాడు.. ఇకపోతే ఈ మధ్య సెలెబ్రేటీల డీఫెక్ వీడియోలు ఎక్కువ అవుతున్నాయి.. రష్మిక మందన్న, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లను కొందరు డీప్…
సుప్రీత పేరుకు పరిచయం అక్కర్లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన నటి సురేఖా వాణి కూతురు.. ఇండస్ట్రీలోకి ఇంకా అడుగు పెట్టలేదు గాని బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా క్యూట్ సెల్ఫీని తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సురేఖ వాణి కూతురుగానే కాకుండా…
బుల్లితెర రాములమ్మ గా పాపులారిటిని సొంతం చేసుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. తాజాగా రెట్రో స్టైల్ లో అదిరిపోజులిచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం…
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం వేళ దేశ వ్యాప్తంగా ప్రజలు బాలరాముడిని చూడటానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. ఎక్కడ విన్నా రామ నామం ఒక్కటే వినిపిస్తుంది.. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు. అలా బంగారు భవ్యరామ మందిరాన్ని రూపొందించాడు ఓ కళాకారుడు.. ఆ మందిరం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ కి చెందిన…
సాధారణంగా పొలాలకు వెళ్లే వాహనాల్లో పాములు ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.. కానీ గాల్లో ఎగిరే ప్లైట్ లో పాము ఉండటం ఎప్పుడైనా చూశారా? అందులోకి ఎలా వెళ్తుంది డోర్స్ ఎప్పుడూ క్లోజ్ చేసే ఉంటారుగా అనే సందేహాలు కూడా వస్తుంటాయి.. ఇది నిజం.. నిజంగా ఓ విమానంలో పాము దూరింది.. కాసేపు ప్రయాణికులకు ముచ్చేమటలు పట్టించింది.. వెంటనే ఫ్లైట్ సిబ్బంది అలెర్ట్ అయ్యి పామును పట్టుకున్నారు.. దాంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.. అందుకు సంబందించిన వీడియో…