హర్యానాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని నలుగురి చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తాము నిద్రిస్తున్న సమయంలో ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్లారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు తీవ శోక సంద్రంలో మునిగిపోయారు...
కొంత మంది ఉదయం లేవగానే టాయిలెట్కు వెళ్లి అరగంట వరకు బయటకు రారు. ఇక బయట ఉన్నవాళ్లకు మాత్రం వారు టాయిలెట్పై నిద్రిస్తున్నారా? అని సందేహిస్తుంటారు. మరి కొందరైతే ఫోన్, న్యూస్ పేపర్లు తీసుకెళ్లి ఎక్కువ సమయం గడుపుతుంటారు ఎక్కువ సేపు కూర్చుంటారు. మీకు అలాంటి అలవాటు ఉంటే మానేయండి.. లేదంటే రోగాల బారిన పడక తప్పదు.
నెల జీతం కోసం ఎంతో కష్టపడతాం. రోజుకు కనీసం 10 గంటలైనా పనికి సమయం కేటాయిస్తాం. ఈ క్రమంలో ఒక్కో రోజు కంటి నిండా నిద్ర కూడా కరువవుతుంటుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటాం. అయితే ఓ మహిళ నిద్ర పోయి రూ. 9 లక్షలు గెలుచుకుంది.
యూపీలోని బహ్రైజ్ జిల్లాలో తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి తోడేలు మళ్లీ దాడి చేసింది. పూరి బస్తీ గడారియాకు చెందిన మజ్రా జంగిల్ పూర్వా నివాసి పరాస్ (07) ఇంట్లో తన తల్లితో కలిసి పడుకుని ఉండగా తనపై తోడేలు దాడి చేసింది. తోడేలు చిన్నారి మెడ పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే చిన్నారి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లేచి దాన్ని తరిమికొట్టారు.
Dog Attack: గ్రామాలు, పట్టణాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గుంపులుగా వీధుల్లో తిరుగుతూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి.
తాగిన మత్తులో ఓ సైనికుడు రైలులో ప్రయాణిస్తుండగా.. తన బెర్త్ పై మూత్ర విసర్జన చేశాడని, నిద్రిస్తున్న సమయంలో అది తనపై పడిందని ఓ మహిళ ఆరోపించింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్కు వెళ్తున్న గోండ్వానా ఎక్స్ప్రెస్లో ఈ ఘటన జరిగింది. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగిందని బాధిత మహిళ తెలిపింది.
రాజకీయ నాయకులు పదవుల్లోకి వచ్చాక.. డబ్బు సంపాదనే ధ్యేయంగా దోచుకుంటారని వింటుంటాం. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు.. అధికారంలోకి వచ్చాక ఆయా రూపాల్లో దోచుకుంటుంటారని చెబుతుంటారు.
ఉదయాన్నే నిద్రలేవడం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల రోజంతా శరీరం చురుగ్గా ఉంటుందని, మన రోజువారీ పనులు సమయానికి పూర్తవుతాయని పెద్దలు చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు.
వినోదాన్ని పంచె వాటిలో టీవీ కూడా ఒకటి.. టీవిలో ఎన్నో రకాల ప్రోగ్రామ్ లు వస్తాయి.. ఈరోజుల్లో టీవీ లేని ఇల్లు అనేది లేదు.. స్మార్ట్ టీవీ లను ఎక్కువ వాడుతుంటారు.. వాటిలో వెబ్ సిరీస్ లు సినిమాలను చూస్తూ అర్ధరాత్రి అయిన చూసి పడుకొనే అలవాటు చాలా మందికి ఉంటుంది.. అలా టీవీ చూస్తూ నిద్రపోతే అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. మరి ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇటీవల టీవీ…