Drunk Soldier: తాగిన మత్తులో మహిళ బెర్త్పై సోల్జర్ మూత్ర విసర్జన..
- తాగిన మత్తులో మహిళ బెర్త్పై సోల్జర్ మూత్ర విసర్జన
- నిజాముద్దీన్ స్టేషన్ నుంచి దుర్గ్కు వెళ్తున్న గోండ్వానా ఎక్స్ప్రెస్లో ఘటన
- ఫిర్యాదు చేసినా ఆర్పీఎఫ్ సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణ
- ప్రధానమంత్రి కార్యాలయం.. రైల్వే మంత్రికి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాగిన మత్తులో ఓ సైనికుడు రైలులో ప్రయాణిస్తుండగా.. తన బెర్త్ పై మూత్ర విసర్జన చేశాడని, నిద్రిస్తున్న సమయంలో అది తనపై పడిందని ఓ మహిళ ఆరోపించింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్కు వెళ్తున్న గోండ్వానా ఎక్స్ప్రెస్లో ఈ ఘటన జరిగింది. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగిందని బాధిత మహిళ తెలిపింది. ఈ విషయమై ఆమె రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కు ఫిర్యాదు చేస్తే వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మరియు రైల్వే మంత్రికి ఫిర్యాదు చేసింది. ఆమె రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన కుమారుడు, భర్త ఉన్నారని.. బీ-9 కోచ్లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని బాధిత మహిళ పేర్కొంది.
Read Also: Delhi water crisis: నీటిని విడుదల చేయాలని హర్యానా సర్కార్కు ఆప్ విజ్ఞప్తి
Also Read
- Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
సైనికుడికి పై బెర్త్ కేటాయించగా, మహిళకు లోయర్ బెర్త్ కేటాయించారు. సైనికుడు పూర్తిగా మత్తులో ఉన్నాడని, అతని బెర్త్పై అపస్మారక స్థితిలో పడుకున్నాడని.. పై బెర్త్పై మూత్ర విసర్జన చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఘటన జరిగిన వెంటనే బాధితురాలు తన భర్తకు సమాచారం అందించడంతో రైల్వే హెల్ప్లైన్ నంబర్ 139కి ఫిర్యాదు చేశాడు. గ్వాలియర్, ఝాన్సీ స్టేషన్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది ఫిర్యాదు చేసినప్పటికీ.. ఫోటోలు తీసి, ఎటువంటి చర్య తీసుకోకుండా వెళ్లిపోయారు. మరోవైపు.. ఆర్పిఎఫ్ ఇన్ఛార్జ్ అధికారి సంజయ్ ఆర్య ఈ సంఘటనను అంగీకరించారు. సైనికుడు మత్తులో ఉన్నాడని.. అతని ప్యాంటు తడిగా ఉందని ధృవీకరించారు. అయితే B-9 కోచ్లోని సీట్ నంబర్ 23లో మహిళా కనిపించలేదని పేర్కొన్నారు.
Read Also: Maharaja OTT : ‘మహారాజ’ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది..?
తాజావార్తలు
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!