ఈరోజుల్లో జనాలకు డబ్బులు మీద పిచ్చితో కడుపు నిండా తినడం, నిద్రపోవడం అనేది టైం కు చెయ్యడం లేదు.. దాంతో నిద్రలేమి సమస్యలు రావడంతో పాటుగా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.టీవీ చూడడం లేదా ఫోన్ తో కలాక్షేపం చేయడం చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కలత నిద్ర మాత్రమే వస్తుంది. సుఖంగా నిద్రపోలేదు. అయితే హాయిగా నిద్రపోవడానికి కొన్ని మార్గాలున్నాయి. వాటిని పాటించడం ద్వారా ఎలాంటి ఆందోళనలు…
మానవ శరీరానికి నీరు చాలా ముఖ్యం.. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి, శరీరంలో మలినాలు బయటకు పోవడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ఎంతో అవసరమవుతుంది.. రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తప్పక తీసుకోవాలి.. అయితే నీటిని తాగే విషయంలో చాలా మంది అనేక అపోహలను కలిగి ఉన్నారు. చాలా మంది రాత్రి పడుకునే ముందు నీటిని తాగకూడదు అనే అపోహను కలిగి ఉన్నారు.. అసలు రాత్రి పూట ఎక్కువగా నీరు…
మారుతున్న కాలం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. సరైన పోషకాలు ఆహారం లేకపోవడంతో పాటు, వేళకు నిద్రపోవడం కూడా చెయ్యడం లేదు జనాలు.. అర్ధరాత్రి వరకు టీవీ, లేదా మొబైల్స్ ను చూస్తూ నిద్రపోకుండా ఉంటారు.. ఇక ఆ తర్వాత నిద్రతేలిపోతుంది.. దాంతో ఎక్కువ మంది నిద్రలేమి సమస్యలతో భాధపడుతున్నారు.. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మీ అలవాటు మీకు హాని కలిగిస్తుంది. వయసును కూడా తగ్గిస్తుంది. రాత్రిపూట మేల్కొని ఉండడం వల్ల అనేక…
మనిషికి తిండి, నీళ్లు ఎలాగో నిద్ర కూడా అంతే.. ఈ మూడు లేకుండా మనిషి ఉండలేడు.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా నిద్ర లేమి సమస్య ఎక్కువగా వస్తుంది.. మనిషి సగటున 7 లేదా 8 ఖచ్చితంగా నిద్రపోవాలి.. ఈరోజుల్లో ఎక్కువ మంది ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్నారు.. రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనం చాలా…
మన శరీరానికి అన్నం, నీళ్లు ఎలాగో నిద్ర కూడా అంతే అవసరం.. మన శరీరానికి తగినంత నిద్ర ఉన్నప్పుడే మనం ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. మనం నిద్రించేటప్పుడు మన శరీరంలో అనేక విధులు జరుగుతాయి.. హాయిగా రాత్రుళ్ళు నిద్రపోతేనే అవయవాల పని తీరు బాగుంటుంది.. తర్వాత రోజు చురుగ్గా పనులు చెయ్యగలుగుతారు..అలాగే నిద్రించడం వల్ల మన శరీరం తనని తాను శుభ్రం చేసుకుంటుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుంది.…
ధోని నిద్రపోతున్న వీడియోనూ తానే స్వయంగా షూట్ చేసిన ఎయిర్ హోస్టెస్ ముందు తన మొహాన్ని చూపించి ఆ తర్వాత క్యాబిన్లో నిద్రపోతున్న ధోని వీడియోనూ తీసింది. మహేంద్రుడు పక్కనే అతని భార్య సాక్షి సింగ్ ఫోన్ చూస్తూ ఉండడం మనం ఈ వీడియోలో చూడొచ్చు.
వారు ఎక్కాల్సిన రైలు రాలేదని కాస్త విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికులపై ఓ రైల్వే పోలీస్.. అమానవీయంగా ప్రవర్తించాడు. రైల్వే ప్లాట్ ఫామ్ పై పడుకున్న ప్రయాణికులపై నీళ్లు చల్లి లేపాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల అనేక ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతారు. అయితే పడుకునేముందు కొన్ని ఆహారపదార్థాలు తినొద్దని వైద్యులు చెబుతున్నారు. మన శరీరానికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రపోవడం వల్ల మన జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి. ప్రతి వ్యక్తి రాత్రిపూట కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రిపూట నిద్ర రాకపోవడం అనే సమస్యను ఎదుర్కొనే వారు చాలా మంది…
Obesity : జీవనశైలిలో మార్పుల కారణంగా బరువు పెరగడం సాధారణ సమస్యగా మారింది. అలాంటప్పుడు రకరకాల చిట్కాలు పాటిస్తున్నప్పటికీ బరువు తగ్గకపోతే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Suspicious Death : పొలాన్ని కాపాడుకోవడానికి ఇద్దరు గ్రామస్తులు రాత్రి ఆలయంలో నిద్రించారు. గ్రామస్థులు తెల్లవారుజామున ఆలయానికి వచ్చి చూడగా ఇద్దరూ శవమై కనిపించారు.