(అక్టోబర్ 4న ‘డాడీ’కి ఇరవై ఏళ్ళు పూర్తి) మెగాస్టార్ చిరంజీవికి 2001వ సంవత్సరం నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఆ యేడాది ఆయన నటించిన ‘మృగరాజు’ చేదు అనుభవాన్ని మిగల్చగా, ‘శ్రీమంజునాథ’ కూడా ఆశించిన స్థాయిలో అలరించలేదు. అయితే ‘డాడీ’ చిత్రం మాత్రం నటునిగా ఆయనకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. ఈ చిత్రంలోనే అల్లు అర్జున్ తొలిసారి తెరపై నర్తిస్తూ కనిపించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ‘డాడీ’ చిత్రానికి సురేశ్ కృష్ణ దర్శకత్వం…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “పాగల్”. కొత్త డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన సిమ్రాన్ చౌదరి, నివేదా పేతురాజ్తో హీరోయిన్లుగా నటించారు. “పాగల్”కు మణికందన్ సినిమాటోగ్రఫీ విభాగాన్ని నిర్వహిస్తుండగా, గ్యారీ జిహెచ్ ఎడిటర్. తమిళ హిట్ చిత్రం “ఓహ్ మై కడవులే” చిత్రానికి రీమేక్ గా “పాగల్”…
అరవింద్ స్వామి మరోసారి తెర మీదకు రాబోతున్నాడు. ఒకప్పటి ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఫుల్ బిజీ. అంతే కాదు, మణిరత్నం నిర్మాణంలో సిద్ధమవుతోన్న ‘నవరస’ వెబ్ సిరీస్ లో ఒక సెగ్మెంట్ కి దర్శకుడు కూడా! అయితే, చేతి నిండా ప్రాజెక్టులతో యమ బిజీగా ఉన్న మల్టీ టాలెంటెడ్ అరవింద్ స్వామి ఎప్పట్నుంచో డిలే అవుతోన్న ‘వనంగమూడి’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. 2017లో సెల్వ డైరెక్షన్ లో…
తమిళ స్టార్ హీరో కార్తీ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. “ఖైదీ”, “సుల్తాన్” చిత్రాలతో సక్సెస్ ను సాధించిన కార్తీ అదే జోష్ తో మరికొన్ని ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ‘సర్దార్’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలైన లుక్ అంచనాలను అమాంతం పెంచేసింది. సీనియర్ చిత్రనిర్మాత పిఎస్ మిత్రాన్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో కార్తీ…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన నటీమణులలో నిన్నటితరం హీరోయిన్ సిమ్రాన్ ఒకరు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, విజయ్, అజిత్, తదితర స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె కంటెంట్ ఉన్న చిత్రాల్లో వైవిధ్యభరితంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది. తాజాగా ఈ నటీమణి కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తదుపరి చిత్రంలో నెగెటివ్ పాత్రలో కనిపించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. Read Also…
ఓ వైపు కరోనా మహమ్మారి, మరోవైపు లాక్ డౌన్… సామాన్యుడి నుంచీ సెలబ్రిటీల దాకా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. పూటగడవని వారికి లాక్ డౌన్ పెద్ద శాపమే. కానీ, ఎప్పుడూ బిజిగా ఉండే సినిమా సెలబ్రిటీలకు ఇష్టం, ఉన్నా లేకున్నా ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దాంతో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారుతున్నారు. అభిమానులతో టచ్ లోకి వచ్చి పాత, కొత్త ఫోటోలు షేర్ చేస్తూ విజువల్ ట్రీట్స్…