Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Schools

Schools News

    • స్కూళ్ల‌లో క‌రోనా క‌ల‌క‌లం.. 10 శాతం కేసులు అక్క‌డే..
      #ఆంధ్రప్రదేశ్

      స్కూళ్ల‌లో క‌రోనా క‌ల‌క‌లం.. 10 శాతం కేసులు అక్క‌డే..

      క‌రోనా థ‌ర్డ్‌వేవ్ విరుచుకుప‌డుతోంది.. దేశ‌వ్యాప్తంగానే కాదు.. రాష్ట్రంలోనూ కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. ఇక‌, స్కూళ్ల‌పై పంజా విసురుతోంది మ‌హ‌మ్మారి.. ప్ర‌కాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం కొన‌సాగుతోంది.. తాజాగా 54 మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు క‌రోనా పొజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల త‌ర్వాత అమాంతం కొత్త కేసులు పెరుగుతూ పోతున్నాయి.. గత ఐదు రోజుల్లో ప్ర‌కాశం జిల్లాలోని స్కూళ్ల‌లో 147 మందికి…
    • మ‌ళ్లీ తెరుచుకోన్న స్కూళ్లు.. విద్యాశాఖ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌
      #జాతీయం

      మ‌ళ్లీ తెరుచుకోన్న స్కూళ్లు.. విద్యాశాఖ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

      క‌రోనా మ‌హ‌మ్మారి విద్యావ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపింది.. కోవిడ్ విజృంభిస్తే చాలు.. మొద‌ట మూసివేసేది స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థ‌లే అనే విధంగా త‌యారైంది ప‌రిస్థితి.. దీంతో.. విద్యాప్ర‌మాణాలు దారుణంగా ప‌డిపోతున్నాయి. అయితే, ఓవైపు క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్నా.. ఇప్ప‌టికే మూత‌ప‌డిన స్కూళ్ల‌ను మ‌ళ్లీ తెరిచేందుకు సిద్ధం అవుతోంది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం.. వచ్చే వారం నుంచే అన్నిస్కూళ్లు తెరుకోనున్నాయని, అన్ని తరగతులు ప్రారంభిస్తామ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ తెలిపారు.. కానీ, కోవిడ్ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని..…
    • సీఎం జగన్‌కు దూరదృష్టి కరువు -నాదెండ్ల మనోహర్
      #Top Story

      సీఎం జగన్‌కు దూరదృష్టి కరువు -నాదెండ్ల మనోహర్

      కరోనా నుంచి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? అని ప్రశ్నించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై సీఎం జగన్‌కు దూరదృష్టి లేదన్నారు. కరోనా థర్డ్ వేవ్ అందోళనకరంగా ఉంది.విద్యా సంస్థలను కనీసం ఈ నెలాఖరు వరకూ మూసివేస్తేనే విద్యార్థులను ఈ వైరస్ బారి నుంచి కాపాడుకోగలం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాత్రం- కేసులు పెరిగితే చూద్దాం అని చెప్పడం బాధ్యతారాహిత్యం. విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత…
    • వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులకే స్కూళ్లలోకి అనుమతి
      #జాతీయం

      వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులకే స్కూళ్లలోకి అనుమతి

      కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులనే స్కూళ్లలోకి అనుమతిస్తామని హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. ఈ మేరకు 15-18 ఏళ్లలోపు విద్యార్థులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. అలా వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే స్కూళ్లకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Read Also: పంది గుండెతో మొదటి ప్రయోగం మనవాడిదే… కానీ! కరోనా కారణంగా ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం స్కూళ్లను మూసివేసింది.…
    • తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు.. ఉంటుందా..?
      #తెలంగాణ

      తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు.. ఉంటుందా..?

      తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థల సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైరస్ విజృంభణ నేపథ్యంలో సంక్రాంతి సెలవులను మూడు రోజుల ముందుగానే 8వ తేదీ నుంచే ప్రకటించారు. ఇవి ఈ నెల 16తో ముగియాల్సి ఉంది. అయితే, కొవిడ్ కేసులు రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సెలవులను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రభుత్వం వద్ద వ్యక్తం చేశారు. Read Also:…
    • కరోనా విజృంభణ.. సంక్రాంతి తర్వాత స్కూళ్లు నడిచేనా..?
      #తెలంగాణ

      కరోనా విజృంభణ.. సంక్రాంతి తర్వాత స్కూళ్లు నడిచేనా..?

      దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.. నిన్న లక్ష దాటేసి 1.14 లక్షలకు పైగా కేసులు నమోదైతే.. ఇవాళ ఏకంగా 1,41,986 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. తెలంగాణలో నిన్న దాదాపు 3 వేల పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా.. ఆంధ్రప్రదేశ్‌లో 840 కేసులు నమోదు అయ్యాయి.. కోవిడ్‌ ఆంక్షలు కూడా విధించింది ఆంధ్రప్రదేశ్‌.. ఇవాళ్టి నుంచి నైట్‌ కర్ఫ్యూకు వెళ్తున్నారు.. ప్రస్తుతానికి తెలంగాణలో…
    • యూపీలో స్కూళ్లు మూసివేత‌… నైట్ క‌ర్ఫ్యూ మ‌రో రెండు గంట‌లు పొడిగింపు…
      #జాతీయం

      యూపీలో స్కూళ్లు మూసివేత‌… నైట్ క‌ర్ఫ్యూ మ‌రో రెండు గంట‌లు పొడిగింపు…

      యూపీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా యోగి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  జ‌న‌వ‌రి 6 వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 14 వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది.  యూపీలో యాక్టీవ్ కేసులు 3 వేలు దాట‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  అంతేకాకుండా నైట్ క‌ర్ఫ్యూ స‌మ‌యాన్ని కూడా ప్ర‌భుత్వం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు అమ‌లులో ఉన్న క‌ర్ఫ్యూను మ‌రో రెండు గంట‌లు పొడిగించింది.  రాట్రి 10…
    • మహారాష్ట్రలో జనవరి 31 వరకు పాఠశాలలు మూసివేత
      #జాతీయం

      మహారాష్ట్రలో జనవరి 31 వరకు పాఠశాలలు మూసివేత

      దేశవ్యాప్తంగా రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాలంలో పిల్లలకు ఆన్‌లైన్ విద్య కొనసాగుతుందన్నారు. Read Also:రైతు బంధుకు నిధుల కొరత లేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా…
    • ఒమిక్రాన్ ఎఫెక్ట్‌:  బెంగాల్‌లో కొత్త ఆంక్ష‌లు… నేటి నుంచి…
      #Top Story

      ఒమిక్రాన్ ఎఫెక్ట్‌: బెంగాల్‌లో కొత్త ఆంక్ష‌లు… నేటి నుంచి…

      దేశంలో క‌రోనా, ఒమిక్రాన్ కేసులు భ‌య‌పెడుతున్నాయి.  ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.  ఢిల్లీ, మ‌హారాష్ట్రాలో నైట్ క‌ర్ఫ్యూతో పాటు క‌ఠిన‌మైన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు.  ఇక తాజాగా, ప‌శ్చిమ బెంగాల్‌లోనూ క‌ఠిన‌మైన ఆంక్ష‌లు అమ‌లుకాబోతున్నాయి.  క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నేటి నుంచి విద్యాసంస్థ‌లు, పార్కులు, జిమ్ లు, సెలూన్లు, బ్యూటీపార్ల‌ర్లు మూసివేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  50 శాతం ఉద్యోగుల‌తోనే కార్యాల‌యాలు న‌డ‌వ‌బోతున్నాయి.  లోక‌ల్ రైళ్లు సైతం 50 శాతం సీటింగ్‌తోనే న‌డుస్తాయి.   Read:…
    • బడిబాట పట్టనున్న ఐఏఎస్‌ అధికారులు.. ఎక్కడంటే..
      #జాతీయం

      బడిబాట పట్టనున్న ఐఏఎస్‌ అధికారులు.. ఎక్కడంటే..

      హిమచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐఏఎస్‌ అధికారులను బడి బాట పట్టించనుంది. ఇక నుంచి హిమచల్‌ ప్రదేశ్‌ అధికారులంతా సర్కారు బడికెళ్లి పాఠాలు బోధించాలి. తమ అనుభవాలను విద్యార్థులకు బోధించనున్నారు. భవిష్యత్‌ గురించి సరైన మార్గనిర్దేశనం చేయనున్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక వసతుల పరంగా ఏమైనా లోపాలున్నాయా… ? అని తెలుసుకునేందుకు హిమచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీన్లో భాగంగా అఖిల భారత సర్వీసు(ఐఏఎస్‌)…
    ←1…910111213…17→

తాజావార్తలు

  • Hari Teja: బన్నీ కోసం..15 రోజులు అన్నం మానేశా..

  • H-CITI Project: 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ లు.. సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మారనున్న కేబిఆర్ పార్క్ జంక్షన్..

  • VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!

  • Vishnu Vinyasam: విష్ణు విన్యాసం లీక్.. బిగ్ మిస్టరీ

  • London: లండన్‌లో ఘోరం.. అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

ట్రెండింగ్‌

  • Ragi Barfi Recipe: రుచితో పాటు పోషకాలు.. హోమ్‌ మేడ్ ‘రాగి బర్ఫీ’ ఎలా చేయాలంటే!

  • TVS Apache RTR 200 vs Bajaj Pulsar NS200: పవర్, స్టైల్, బడ్జెట్.. ఏది బెస్ట్?

  • Cholesterol Control : చెడు కొలెస్ట్రాల్ మాయం.. మీ గుండె పదిలం..! ఈ ఆహారమే మందు..

  • Fatty Liver Diet : వారంలోనే ఫలితం.. ఫ్యాటీ లివర్ తగ్గించే అద్భుతమైన డైట్ ప్లాన్.!

  • Tirumala Package: ప్రయాణం+దర్శనం ఒక్కటే ప్లాన్‌లో.. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక బస్సు ప్యాకేజీలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions