London: లండన్లో ఘోరం.. అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- లండన్లో ఘోరం
- అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- విషాదంలో కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లండన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 23న దక్షిణ లండన్లోని క్రోయ్డాన్లో అద్దె ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇదే ఇంట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఉంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన 28 ఏళ్ల గంటి అభిషేక్ ప్రాణాలు కోల్పోగా.. తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన 26 ఏళ్ల కామినేని సాయి శ్రీకర్ బ్రెయిన్ డెడ్కు గురయ్యాడు. తాజాగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో క్రోయ్డాన్ విశ్వవిద్యాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్పై మొదలైన యుద్ధం.. టెహ్రాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
శ్రీకర్ మరణించినట్లుగా అధికారులు నిర్ధారించారు. అయితే కుమారుడి మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలని అధికారులను కుటుంబ సభ్యులు కోరారు. శ్రీకర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి లండన్ వెళ్లే ముందు హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
- Tags
- ap
- fire
- London
- Rented House
- telangana
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!