2000Note: కరెన్సీ నుంచి రూ.2000 నోట్లను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్ణయం తీసుకుంది. పౌరులు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకోవచ్చు.
Rs.2000 Note Withdrawn: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంది. ప్రజలు నోట్లను మార్చుకోవడానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో రూ.2000 నోటు చలామణి దాదాపుగా తగ్గిపోయింది. కేవలం 10 శాతం నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నట్లు వెల్లడించింది.
Safest Banks List: ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఈ డబ్బు ఆపద కాలంలో ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు సంపాదించిన సొమ్ములో కాస్త పొదుపు చేసుకుంటారు. అనుకోని సందర్భాల్లో కొన్నిసార్లు బ్యాంకు కూడా దివాలా తీస్తుంది.
Singara Chennai Card : చెన్నై తిరుమంగళం మెట్రో స్టేషన్లో సింగర చెన్నై కార్డు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణన్ పాల్గొని ఈ కార్డును పరిచయం చేశారు.
Top10 Banks In India : నేటి యుగంలో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తప్పనిసరి ఉండాల్సిందే. భారతదేశంలో మొత్తం 34 బ్యాంకులు ఉన్నాయి. వాటిలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు కాగా మిగతావి ప్రైవేట్ రంగానికి చెందినవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) : ఫార్చ్యూన్ 500 కంపెనీలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కూడా ఉంది. ఇది భారతీయ బహుళజాతి, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థ. పంజాబ్ నేషనల్ బ్యాంక్…
Account Minimum Balance: పొదుపు ఖాతాలో బ్యాంకులు తమ ఖాతాదారులకు అనేక సౌకర్యాలను అందిస్తాయి. అయితే ఈ సౌకర్యాలతో పాటు, వినియోగదారులు కొన్ని నియమాలను కూడా పాటించాలి.
Bank Loan Fraud: సాధారణంగా సామన్యుడైన రైతుకు లోన్ పెంచాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకు అధికారులు, కొంత మంది దొంగల మాటల వలలో పడి కోట్లకు కోట్లు అప్పులు ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇండియాలో చాలానే జరిగాయి. తాజాగా తప్పుడు పత్రాలు సమర్పించి ఓ వ్యాపారవేత్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.95 కోట్లు టోకరా పెట్టాడు. చివరకు అతడిని అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కోల్కతాకు చెందిన వ్యాపారవేత్త ఎస్ బీ ఐ…
SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. తన కస్టమర్లకు షాకిచ్చింది.. వడ్డీ రేట్లను మరోసారి వడ్డిస్తూ నిర్ణయం తీసుకుంది.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR)ని 70 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) లేదా 0.7 శాతం నుండి 14.85 శాతానికి పెంచేసింది.. ప్రస్తుత బీపీఎల్ఆర్ 14.15 శాతంగా ఉండగా.. అది 14.85 శాతానికి పెరగనుంది.. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ లెండర్ కూడా బేస్…
Banks exposure to Adani Group: అదానీ గ్రూప్ కంపెనీల బిజినెస్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ అనంతరం ఇన్వెస్టర్లు, డిపాజిటర్లు లబోదిబో అంటున్నారు. తమ డబ్బు ఏమైపోతుందో ఏమోనని దిగులు పెట్టుకున్నారు. దీంతో పార్లమెంట్ సైతం ఇదే వ్యవహారంపై దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో.. అదానీ గ్రూపు సంస్థలకు రుణాలిచ్చిన బ్యాంకులు మరియు ఎల్ఐసీ ఒకదాని తర్వాత ఒకటి స్పందిస్తున్నాయి. తాము ఎంత లోనిచ్చామో చెబుతున్నాయి.