ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తుంది.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఎన్నో పథకాలను అందిస్తూ వస్తుంది..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. ఈ బ్యాంక్ లో ఆర్డీ అకౌంట్ తీసుకుంటే అదిరే బెనిఫిట్స్ పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి చేతికి రూ. 18 లక్షల వరకు అందుకోవచ్చు. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఇలా ప్రతి నెలా…
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ లను అందిస్తుంది.. ఎన్నో కొత్త స్కీమ్ లను అందిస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ లు మాత్రం భారీ ఆదాయాన్ని అందిస్తున్నాయి.. మరికొన్ని మాత్రం రిస్క్ లేకుండా కొత్త స్కీమ్ ను అందిస్తుంది..ఈ పథకంలో చేరితే ఏకంగా రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా.. కాస్త వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ యాన్యుటీ ప్లస్…
SBI Debit Card: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉందా? మీకు ATM కార్డ్ ఉందా? మీరు మీ ATM డెబిట్ కార్డ్ని ఉపయోగించడం లేదా? మీరు చాలా రోజులుగా Google Pay, Phone Pay వంటి డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా?
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బిఐ తమ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది.. బ్యాంకింగ్ సేవలను మరింత ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బ్యాంక్ బ్రాంచుల సంఖ్యను మరింత విస్తరించాలని ఎస్బీఐ భావిస్తోంది. అంటే ఎస్బీఐ బ్రాంచుల సంఖ్య రానున్న కాలంలో ఇంకా పెరగనున్నాయని తెలుస్తుంది… ప్రస్తుతం ఉన్న బ్యాంకుల కన్నా ఎక్కువ బ్రాంచ్ లను స్టార్ట్ చెయ్యాలని అధికారులు భావిస్తున్నట్లు…
భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ 2047 నాటికి అంటే 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 లక్ష్యాలు చేరుకోవాలంటే వచ్చే ఐదేళ్లూ చాలా కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని అభివృద్ధి చెందిన దేశంగా మారడం అనేది కలగా మిగిలిపోరాదని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా…
Public Sector Bank Profit: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్బి) నిరంతర లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వార్షిక ప్రాతిపదికన రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించాయి.
Wheelchair Insurance: వీల్ చైర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు వ్యక్తులకు, వాహనాలకు ఇన్సూరెన్స్ ఉండడం గురించి వినే ఉంటారు. ఇకనుంచి మీరు వాడే వీల్ చైర్ లకు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు.
MNREGA: దేశంలో పేదల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాల ద్వారా ప్రజలకు కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. MNREGA(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) ద్వారా ప్రభుత్వం ప్రజలకు చాలా ప్రయోజనాలను అందిస్తోంది.
Rupay Credit Card: ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరూ UPI ద్వారా చెల్లింపులు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ చెల్లింపు వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు, అనేక బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా UPI చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
How to Register and Check Balance on SBI WhatsApp Service: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్ వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్ లేనిది చిన్న పని కూడా అవ్వడం లేదు. ఇక స్మార్ట్ఫోన్లో ప్రతిఒక్కరూ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ‘వాట్సాప్’ను వినియోగిస్తున్నారు. అందుకే దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్బీఐ) తమ ఖాతాదారులకు బ్యాంకింగ్ను మరింత సులభతరం చేసేందుకు వాట్సాప్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ వద్దకు వెళ్లాల్సిన పనిలేకుండా.. వాట్సాప్…