Home
Sbi
Sbi News
-
SBI ATM: ఎస్బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతైన ఘటన కలకలం రేపింది. ఎస్ఆర్ నగర్ రూట్ పరిధిలో ఎస్బీఐ ఏటీఎంలలో నగదు గల్లంతైనట్లు సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఎస్బీఐ ఏటీఎంలలో నగదు ఫిల్ చేస్తున్న సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఫిర్యాదు చేసింది. రూ. 1, 20,98,500 రూపాయల నగదు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసింది. ఏటీఎంలలో నగదు లోడింగ్ సమయంలో అవకతవకలు జరిగినట్లు… -
Stock market: ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్ విలవిల.. 4 రోజుల్లోనే రూ. 1.75 లక్షల కోట్లు ఆవిరి..
Stock market: అమెరికా-ఇరాన్ యుద్ధం తగ్గే పరిస్థితులు లేకపోవడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వార్ ఎఫెక్ట్ భారతీయ స్టాక్ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్దం తీవ్రత పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. గత వారం కేవలం 4 రోజుల్లోనే పెట్టుబడిదారులు సుమారుగా రూ. 1.75 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. -
SBI YONO App: ఎస్బీఐ యోనో యూజర్లు బీ అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఖాతా ఖాళీ!
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోట్లాది మంది ఖాతాదారులలో, లక్షలాది మంది వినియోగదారులు SBI YONO యాప్ను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ SBI YONO యాప్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే హ్యాకర్లు తమను లక్ష్యంగా చేసుకుని వారి ఖాతాలను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హ్యాకర్లు, సైబర్ నేరస్థుల ఈ చర్య నుండి తమను తాము రక్షించుకోవాలని SBI తన వినియోగదారులను హెచ్చరించింది. ఖాతాను ఖాళీ చేయడానికి… -
SBI వినియోగదారులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి తగ్గనున్న హోమ్ లోన్స్ EMIలు..!
SBI EMI: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వడ్డీ రేట్లను తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో SBI కూడా రుణాలపై వడ్డీ రేట్లలో కోత విధించింది. ఈ నిర్ణయంతో కొత్త కస్టమర్లతో పాటు ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు కూడా రుణాలు మరింత చవకగా మారాయి. సవరించిన వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2025 నుంచి అమల్లోకి వస్తున్నాయి.… -
Bank Holidays in December 2025: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. డిసెంబర్ నెలలో సగం కంటే ఎక్కువ రోజులు బ్యాంకులు బంద్
రెండ్రోజుల్లో నవంబర్ నెల ముగియనున్నది. సంవత్సరంలో చివరి నెల అయిన డిసెంబర్ ప్రారంభం కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ ప్రకటించింది. ఈ నెలలో బ్యాంకులు 18 రోజులు మూసి ఉండనున్నాయి. ఇందులో ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. అంటే సగం రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టీ మారుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. వచ్చే నెలలో సెలవులు ఏ… -
RBI Governor: వరల్డ్ టాప్ 100 బ్యాంకుల లిస్ట్ లో SBI, HDFC.. త్వరలో మరిన్ని భారతీయ బ్యాంకులు!
బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్థిక విస్తరణ, వృద్ధి వేగాన్ని బట్టి, త్వరలో మరిన్ని భారతీయ బ్యాంకులు గ్లోబల్ టాప్ 100 జాబితాలో చేరతాయని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్ మాత్రమే ప్రపంచంలోని టాప్ 100 బ్యాంకులలో ఉన్నాయి. ఈ రెండు బ్యాంకులు వరుసగా 43వ, 73వ స్థానంలో ఉన్నాయి. Also Read:India-Paksitan War: డ్రాగన్ గలీజ్ “దందా”.. భారత్-పాక్ ఘర్షణను ఆయుధాల ట్రయల్కి… -
SBI mCASH: కస్టమర్లకు అలర్ట్.. ఆ సర్వీస్ ను నిలిపివేయనున్న SBI.. ఎప్పటినుంచంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బిగ్ అలర్ట్. తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలలో కీలక మార్పును ప్రకటించింది. నవంబర్ 30, 2025 తర్వాత ఆన్లైన్ SBI, YONO Lite ద్వారా mCash పంపే, క్లెయిమ్ చేసే ఫెసిలిటీని నిలిపివేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. డిసెంబర్ 1, 2025 నుంచి, కస్టమర్లు ఇకపై mCash ద్వారా డబ్బు పంపలేరు లేదా క్లెయిమ్ చేయలేరు. ఇది మొబైల్ నంబర్లు లేదా ఇమెయిల్ ఐడిలను ఉపయోగించి డబ్బు పంపడంపై ఆధారపడిన వినియోగదారులపై… -
Auto Sweep Facility: సేవింగ్ ఖాతాలో ఎఫ్డీ వడ్డీ పొందొచ్చు.. ఈ ఆప్షన్ గురించి తెలుసా?
ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంక్ అకౌంట్ లను కలిగి ఉంటున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు, శాలరీల కోసం, వ్యాపారం కోసం ఇలా రకరకాల అకౌంటర్లను ఓపెన్ చేస్తుంటారు. అయితే చాలా మందికి సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి. ఈ ఖాతాలపై వచ్చే వడ్డీ చాలా తక్కువ, కానీ అవి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చాలా బ్యాంకులు పొదుపు ఖాతాదారులకు ఆటో-స్వీప్ సేవలను అందిస్తున్నాయి. దీని వలన కస్టమర్లు ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే వారి పొదుపు… -
Karnataka: ఎస్బీఐలో దోపిడీ ముఠా బీభత్సం.. రూ.58 కోట్ల నగదు, నగలు అపహరణ
కర్ణాటకలో మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గతంలో నగదు తరలిస్తున్న వాహనంపై దాడి చేసి భారీగా నోట్ల కట్టలు ఎత్తుకెళ్లిపోయారు. తాజాగా మరోసారి రెచ్చిపోయారు. ఎస్బీఐ బ్యాంక్లోకి చొరబడి.. సిబ్బందిని బెదిరించి రూ.58 కోట్ల విలువైన నగదు, నగలు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది. -
SBI: లక్కీ భాస్కర్ లాగ మారిన ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగి.. రూ. 80 లక్షల నగదు, రూ. 2 కోట్లు విలువ చేసే గోల్డ్ తో జంప్
లక్కీ భాస్కర్ మూవీలో హీరో బ్యాంక్ క్యాషియర్గా పని చేస్తుంటాడు. చాలీ చాలని జీతంతో, అప్పులతో జీవితం గడుపుతుంటాడు. బ్యాంక్లో ఎంత కష్టపడినా ప్రశంసలు వస్తాయి తప్ప ప్రమోషన్ రాదు. ఈ క్రమంలో హీరో బ్యాంకులోని డబ్బును కాజేసి గూడ్స్ స్మగ్లింగ్ చేస్తాడు. దీంతో అవసరాలకు సరిపడా డబ్బు వస్తుంది. ఇక్కడ కూడా ఎస్బీఐ బ్యాంక్ క్యాషియర్ లక్కీ భాస్కర్ లాగ మారి రూ. 80 లక్షల నగదు, రూ. 2 కోట్లు విలువ చేసే గోల్డ్…
తాజావార్తలు
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!