Wheelchair Insurance: వీల్ చైర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు వ్యక్తులకు, వాహనాలకు ఇన్సూరెన్స్ ఉండడం గురించి వినే ఉంటారు. ఇకనుంచి మీరు వాడే వీల్ చైర్ లకు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు.
MNREGA: దేశంలో పేదల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాల ద్వారా ప్రజలకు కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. MNREGA(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) ద్వారా ప్రభుత్వం ప్రజలకు చాలా ప్రయోజనాలను అందిస్తోంది.
Rupay Credit Card: ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరూ UPI ద్వారా చెల్లింపులు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ చెల్లింపు వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు, అనేక బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా UPI చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
How to Register and Check Balance on SBI WhatsApp Service: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్ వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్ లేనిది చిన్న పని కూడా అవ్వడం లేదు. ఇక స్మార్ట్ఫోన్లో ప్రతిఒక్కరూ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ‘వాట్సాప్’ను వినియోగిస్తున్నారు. అందుకే దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్బీఐ) తమ ఖాతాదారులకు బ్యాంకింగ్ను మరింత సులభతరం చేసేందుకు వాట్సాప్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ వద్దకు వెళ్లాల్సిన పనిలేకుండా.. వాట్సాప్…
ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బిఐ తమ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ వస్తుంది.. తాజాగా మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఇందుకు స్పెషల్ ఎఫ్డీ స్కీమ్స్ సైతం తీసుకొస్తున్నాయి.. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది.. SBI. సీనియర్ సిటిజన్ల కోసం ‘వి కేర్’ స్కీమ్ను లాంచ్ చేసింది. దీనితో ఎక్కువ వడ్డీతో పాటు చాలా రకాల ప్రయోజనాలు…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కస్టమర్లకు గుడ్న్యూస్. బ్యాంకుకు వెళ్లకుండానే అకౌంట్ పూర్తి వివరాలు క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఒక నంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ వంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. మన బ్యాంకు అకౌంట్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచి +917208933148 కి ‘WAREG అకౌంట్ నంబర్’ ఫార్మాట్లో SMS పంపాలి. ఉదాహరణకు మీ ఖాతా…
SBI: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. తన ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పింది.. ‘అమృత్ కలాష్’ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని పొడిగించింది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం, ఈ 400 రోజుల టర్మ్ డిపాజిట్ సాధారణ కస్టమర్లకు 7.1 శాతం మరియు సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ 400 రోజుల స్పెషల్ డిపాజిట్ పథకమైన అమృత్ కలాష్ డిపాజిట్ పథకం గడువు ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల…
ఆర్బీఐ బ్యాంక్ లాకర్ నిబంధనలను మార్చింది. బ్యాంక్ లాకర్ సవరించిన ఒప్పందంపై ఖాతాదారులతో సంతకం చేయడానికి దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. దేశంలోని అన్ని బ్యాంకులు కూడా తమ లాకర్ల ఛార్జీలలో మార్పులు చేశాయి.