Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sbi

Sbi News

    • ఎస్‌బీఐకి నోటీసు జారీ చేసిన మహిళా కమిషన్
      #జాతీయం

      ఎస్‌బీఐకి నోటీసు జారీ చేసిన మహిళా కమిషన్

      మూడు నెలలు నిండిన గర్భిణులను సర్వీసులో చేర్చుకోకుండా అడ్డుకుంటున్న ఎస్ బీఐకి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మూడు నెలలు నిండిన గర్భిణులు సర్వీసులో చేరకుండా నిరోధిస్తూ ఎస్బీఐ 2021 డిసెంబర్ 31న జారీ చేసిన మార్గదర్శకాలు, ‘వారిని తాత్కాలిక అన్ ఫిట్’ అని పేర్కొనడం వివక్ష చూపించడమే. అంతేకాదు చట్ట విరుద్ధం కూడా. చట్ట ప్రకారం…
    • 3 వారాల్లో గరిష్ట స్థాయికి కరోనా.. తాజా రీసెర్చ్‌ వార్నింగ్
      #జాతీయం

      3 వారాల్లో గరిష్ట స్థాయికి కరోనా.. తాజా రీసెర్చ్‌ వార్నింగ్

      కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న సమయంలో.. పలు రకాల రీసెర్చ్‌లు కోవిడ్‌ తీవ్రతను అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. దేశంలో క్రమంగా కోవిడ్‌ మీటర్‌ మరోసారి పైకి పరుగులు పెడుతోన్న సమయంలో.. ప్రభుత్వ రంగ బ్యాకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎబ్బీఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.. భారత్‌లో కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది ఎస్బీఐ రీసెర్చ్‌.. ఇప్పటికే…
    • ఎస్బీఐ యోనో కస్టమర్‌ కేర్‌ పేరుతో 9 లక్షలు స్వాహా..
      #క్రైమ్

      ఎస్బీఐ యోనో కస్టమర్‌ కేర్‌ పేరుతో 9 లక్షలు స్వాహా..

      సందు దొరికితే చాలు.. సైబర్‌ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్ నేరాలపై అవగాహన లేని కొందరు ఆన్‌లైన్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్లను సర్చ్‌ చేస్తూ.. సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన వెంకట లక్ష్మీ అనే మహిళకు ఎస్బీఐలో అకౌంట్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఎస్బీఐ యోనో యాప్‌ను వినియోగిస్తుంటుంది. అయితే ఇటీవల ఆమె ఫోన్‌లో ఎస్బీఐ యోనో యాప్‌ పనిచేయకపోవడంతో కస్టమర్‌ కేర్‌ను సంప్రదించింది.…
    • ఆ బ్యాంకులు సేఫ్..! ఆర్బీఐ కీలక ప్రకటన
      #బిజినెస్‌

      ఆ బ్యాంకులు సేఫ్..! ఆర్బీఐ కీలక ప్రకటన

      ఎన్నో బ్యాంకులు పుట్టుకొచ్చాయి.. అందులో కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి.. ఇక, ఈ మధ్య చాలా బ్యాంకుల విలీనం కూడా జరిగిపోయింది.. అయితే, బ్యాంకుల పరిస్థితిపై ఆర్బీఐ కీలక ప్రకటన విడుదల చేసింది.. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ), మరోవైపు ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో కీలక బ్యాంకులుగా పేర్కొంది.. అవి డీ–ఎస్‌ఐబీలు లేదా సంస్థలుగా కొనసాగుతాయని ఒక ప్రకటనలో పేర్కొంది ఆర్బీఐ..…
    • రిటైల్ రుణాలపై ఎస్‌బీఐ కీలక నిర్ణయం
      #వార్తలు

      రిటైల్ రుణాలపై ఎస్‌బీఐ కీలక నిర్ణయం

      రిటైల్ రుణాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రిటైల్ రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజ‌లను ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు వ‌డ్డీ రేట్ల‌ను కూడా త‌గ్గించింది. పర్సనల్, పెన్షన్ లోన్‌ కస్టమర్లు ఏ ఛాన‌ల్‌ ద్వారా రుణం తీసుకున్నప్పటికీ వంద శాతం ప్రాసెసింగ్ ఫీజును ర‌ద్దు చేస్తున్నట్లు తెలిపింది. వ్యక్తిగ‌త రుణ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌ కేర్‌ వ‌ర్కర్స్‌కు 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వ‌డ్డీ రాయితీని ఇస్తున్నట్లు…
    • అలర్ట్: ఎల్లుండి నుంచి కొత్త ఛార్జీలు
      #Top Story

      అలర్ట్: ఎల్లుండి నుంచి కొత్త ఛార్జీలు

      జూన్‌ రేపటితో ముగిసిపోనుంది.. ఎల్లుండి జులైలోకి ఎంట్రీ అవుతున్నాం.. అంతే కాదు.. కొత్త బాదుడు కూడా షురూ కాబోతోంది… దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఛార్జీలను వడ్డించేందుకు సిద్ధమైంది.. ఏటీఎం, బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా చేసే న‌గ‌దు విత్‌డ్రాల‌పై సేవా రుసుముల‌ను సవరిస్తూ నిర్ణయిం తీసుకుంది ఎస్బీఐ… చెక్‌బుక్, న‌గ‌దు బ‌దిలీ, ఇత‌ర ఆర్థికేత‌ర లావాదేవీలకు కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి.. బేసిక్ సేవింగ్స్‌ బ్యాంక్ డిపాజిట్‌(బీఎస్‌బీడి)…
    • క‌రోనా కాలంలోనూ ఆ బ్యాంకులకు భారీ లాభాలు…
      #Top Story

      క‌రోనా కాలంలోనూ ఆ బ్యాంకులకు భారీ లాభాలు…

      క‌రోనా కాలంలో అన్ని రంగాలు అనేక ఇబ్బందులు పడ్డాయి.  స‌వ్యంగా స‌గుతున్నాయ‌ని అనుకున్న  రంగాలు సైతం క‌రోనా దెబ్బకు కుదేల‌యింది. ఇక‌, బ్యాంకుల వ‌ద్ద నుంచి తీసుకున్న రుణాల‌ను తిరిగి చెల్లించే విష‌యంలో వ్యాపార సంస్థ‌ల నుంచి సామాన్య ప్ర‌జ‌ల వ‌ర‌కు అంద‌రూ ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే, దేశంలోని నాలుగు బ్యాంకులు మాత్రం క‌రోనా కాలంలోనూ లాభాల‌బాట ప‌ట్టాయి.  2021 ఆర్ధిక సంవ‌త్స‌రంలో బ్యాంకులు ల‌క్ష కోట్ల‌రూపాల మేర లాభాలు ఆర్జించాయి. Read: ఇండియన్ ఐడల్ 12…
    • క‌రోనా థ‌ర్డ్ వేవ్ కూడా తీవ్రంగా-ఎస్బీఐ
      #బిజినెస్‌

      క‌రోనా థ‌ర్డ్ వేవ్ కూడా తీవ్రంగా-ఎస్బీఐ

      ఇప్ప‌టికే భార‌త్‌లో క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌, సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టించాయి.. ఫ‌స్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపింది.. పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోదు కావ‌డ‌మే కాదు.. భారీ సంఖ్య‌లో ప్రాణ‌న‌ష్టం కూడా సంభ‌వించింది.. మ‌రోవైపు.. థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచిఉంద‌న్న హెచ్చ‌రిక‌లు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధన ప‌త్రాన్ని విడుద‌ల చేసింది.. థ‌ర్డ్ వేవ్ సైతం.. సెకండ్ వేవ్ విజృంభణ…
    • అల‌ర్ట్: ఎస్బీఐ ఖాతాదారుల‌కు మాత్ర‌మే
      #బిజినెస్‌

      అల‌ర్ట్: ఎస్బీఐ ఖాతాదారుల‌కు మాత్ర‌మే

      దేశంలోనే అతిపెద్ద ప్ర‌భుత్వ‌రంగ బ్యాకింగ్ సంస్థ‌.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క‌స్ట‌మ‌ర్లు అప్ర‌మ‌త్తం కావాల్సిన స‌మ‌యం వ‌చ్చింది… ఎందుకంటే.. ఎస్బీఐ డిజిట‌ల్ సేవ‌లు నిలిచిపోనున్నాయి.. అందుకే ముందే త‌న ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేస్తోంది ఎస్బీఐ… ఆదివారం ఏకంగా 14 గంట‌ల పాటు ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో, ఎస్బీఐ యోనో లైట్ సేవ‌లు అందుబాటులో ఉండ‌బోవ‌ని ప్ర‌క‌టించింది.. అయితే, ఆర్టీ‌జీఎస్ సేవ‌లు మాత్రం యథావిథిగా కొన‌సాగుతాయ‌ని తెలిసింది.. దీని కార‌ణం.. మే 22న బ్యాంకింగ్…
    ←1…111213

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions