వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ… సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేసింది. చంద్రబాబు, ఆయన అనుచరగణం.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ను అదనంగా కొనుగోలు చేయటం లేదని ఆరోపిస్తున్నారు. దీని వల్ల ప్రజలు ఆందోళనతో వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర పెద్ద ఎత్తున పోగయి
చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ఆరోపణలు చేస్తున్నారు. విపత్తులు వచ్చినప్పుడు ఎక్కడ అయినా రాజకీయాలు పక్కన పెట్టి అందరూ ప్రజలకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడా గతంలో టీడీపీ వైఫల్యాలను ప్రస్తావించటం లేదు. ఈ �
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఉప ఎన్నిక ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ముందుకు వచ్చి ఓట్లు వేసే వాతావరణం ఉంది. గతంతో పోల్చితే ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ పోలింగ్ జరుగలేదు అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. తిరుపతిలో చంద్రబాబు తన విశ్వ�