బాబోయ్ వర్షాలు.. ఎన్నడూ చూడని విధంగా దంచికొడుతున్నాయి.. ఎటు చూసిన రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి.. తెలంగాణలో వర్షాలు గత కొద్దిరోజులుగా దుమ్ముదులిపి దంచికొడుతున్నాయి. హైదరాబాద్తో సహా అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. ఈరోజు సాయంత్రం నుంచి హైదరాబాద్తో పాటు పలు జిల్ల
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. బీఈడీ మరియు డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ను నిర్వహించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. చివరిసా�
పిల్లలను పెంచే చేతులే మొక్కలు నాటితే ప్రకృతి మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ అన్నారు.మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం రోజున తమ పిల్లలపై చూపిన ప్రేమానురాగాలతో మహిళా సంఘం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని సంతోష్ కుమార్ పిలుపునిచ�
Sabitha Indrareddy: తెలంగాణ ఇంటర్మీడియట్ సిలబస్ మార్పు విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. నాంపల్లి రూసా బిల్డింగ్ లో ఇంటర్మీడియట్ విద్యామండలి సమావేశం కొనసాగింది.
టి నుండి DAV పబ్లిక్ స్కూల్ రిఓపెన్ చేయనున్నారు యాజమాన్యం. దాదాపు 20 రోజుల తరువాత డీఏవీ స్కూల్ ను రిఓపెన్ చేశారు అధికారులు. తమకు న్యాయం జరగకుండానే స్కూల్ ని ఎలా ఓపెన్ చేశారని స్కూల్ ఎదుట బాధిత చిన్నారి తల్లిదండ్రులు బయటాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి సబితా ఇలాకాలోనే టీఆర్ఎస్ లో చెలరేగిన రాజకీయ దుమారం కాంగ్రెస్ నేతల రంగల ప్రవేశంలో ఎలాంటి మలుుపు తీసుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది. ఈనేపథ్యంలో త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వారి జాబితా ఇదే నంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో తీగల కృష్ణారెడ్డి పేరు కూ�
నేడు టెట్ ఫలితాలు విడుదలకు విద్యాశాఖ సర్వం సిద్దం చేసింది. అయితే.. టెట్ నోటిఫికేషన్ లో వెల్లడించిన విధంగా జూన్ 27 న ఫలితాలు వెల్లడించాల్సిన.. కానీ అవి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫైనల్ కీని జూన్ 29న విడుదల చేశారు. ఇవాల్టి ఉదయం 11.30 నిమిషాలకు టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. టెట్ ఫలితాలన
సుమారు 5 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలను అధికారులు నేడు విడుదల చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ విద్యాశాఖ. టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ఉదయం 11.30 గంటలకు వి�