భారతీయ ఆహారంలో అన్నం ఒక ముఖ్యమైన భాగం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దీనిని అనేక రకాలుగా తింటారు. కానీ అన్నం వినియోగానికి సంబంధించి, అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా.. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి లేదా బరువును నియంత్రించుకోవడానికి ప్రజలు తరచుగా అన్నం తినడం మానేస్�
ఏపీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభవార్త చెప్పింది. బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో.. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకే నిత్యావసరాలను అందజేస్తోంది. కందిపప్పు, బియ్యంను తక్కువ ధరలకు రైతు బజార్లలో అందించనున్నట్లు ప్రకటించింది.
ఈరోజుల్లో ఎక్కువగా అన్నాన్ని తినడం లేదు.. ఎవరి నోటికి నచ్చిన ఫుడ్ ను వాళ్లు చేసుకుంటున్నారు. లేదా బయట ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ ను తింటున్నారు… అయితే కొందరు మూడు పూటల అన్నాన్ని చేసుకుంటారు.. అలా ఒక్కోసారి రాత్రి అన్నం మిగిలిపోతుంది.. ఆ అన్నాన్ని కొందరు ఉదయం కూడా తింటారు. మిగిలిన అన్నాన్ని వేస్ట్ చే�
Rice Price Hike: గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్పై కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ బియ్యం ధర దాదాపు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
Rice Price: దేశంలో బియ్యం ధరలు పెరిగే ప్రమాదం ఉందన్న వార్త అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ బియ్యం ధరల్లో గత 11 ఏళ్లలో గరిష్ఠ స్థాయి కనిపించడంతో ఇప్పుడు భారత్లోనూ బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉంది.
కర్ణాటక ప్రభుత్వం పెద్ద మొత్తంలో బియ్యం కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, 'అన్న భాగ్య' పథకం కింద ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు 5 కిలోల అదనపు బియ్యం అందించడానికి బదులుగా కిలోకు రూ.34 చొప్పున నగదు ఇవ్వాలని నిర్ణయించింది.
Rice : మనది వ్యవసాయ ఆధారిత దేశం. మన నిత్యావసర వస్తువులలో ప్రధానమైనది బియ్యం. అన్నం తినకుండే మనకు రోజు గడవదు. మనం ఎంత కష్ట పడిన జానెడు పొట్టకోసమే. చాలామంది బియ్యాన్ని రెండు, మూడు నెలకు సరిపడేలా లేదా ఆరు నెలలకు సరిపడా కొనుగోలుచేసి నిల్వ చేసుకుంటుంటారు.