Jio Plans Change: భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తన రూ.19, రూ.29 ల డేటా వౌచర్ల వాలిడిటీలో పెద్ద మార్పులు చేసింది. ఇవి జియో వాడుకదారులు తమ ప్రస్తుత డేటా ముగిసినప్పుడు అత్యవసర రిచార్జ్ కోసం ఉపయోగించే వౌచర్లు. 2024 జూలై 3 నుండి జియో తన అన్ని ప్లాన్లను ధరలు పెంచింది. ఆ సమయంలో 15 రూపాయల డేటా వౌచర్ ధరను 19 రూపాయలకు పెంచింది. అలాగే 25 రూపాయల…
TRAI Data: టెలిఫోన్ రెగ్యులేటర్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ప్రతి నెల మాదిరిగానే అక్టోబర్ నెల డేటాను అందించింది. ఏ టెలికాం కంపెనీ బలంగా ఉంది..
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ అయిన జియో పేమెంట్ సొల్యూషన్స్ 28 అక్టోబర్ 2024 నుంచి అమలులోకి వచ్చే ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెగ్యులేటరీ క్లియరెన్స్ పొందింది.
ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీలో వెనుకబడిన ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్కు ఇప్పుడు మంచిరోజులు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా కంపెనీ సబ్స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరిగింది.
Jio Introduces New Recharge Plans: ప్రముఖ టెలికాం దిగ్గజం ‘ రిలయన్స్ జియో’ తమ కస్టమర్ల కోసం కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.1028, రూ.1029 ప్రీపెయిడ్ ప్లాన్లను జియో లాంచ్ చేసింది. ఈ రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ 5జీ డేటాను వాడుకోవచ్చు. అంతేకాదు స్విగ్గీ వన్, అమెజాన్ ప్రైమ్లైట్ మెంబర్ షిప్లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ల డీటెయిల్స్ చూద్దాం.…
Reliance Jio: మీకు ఇష్టమైన కంటెంట్ను చూడటానికి మీరు ఓటీటీ సేవలకు సభ్యత్వం కావాలంటే వాటిపై మీరు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చెక్ చెప్పే పనిలో రిలయన్స్ జియో రెండు ప్లాన్ లతో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దానితో మీరు ఒకటి లేదా రెండు కాదు ఏకంగా 12 ఓటీటీ సేవల కంటెంట్ను చూసే ఎంపికను పొందుతారు. ఈ ప్లాన్లు 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. రిలయన్స్ జియో సబ్స్క్రైబర్లకు…
Reliance Jio: రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఈమధ్య కాలంలో మార్చిన సంగతి తెలిసిందే. 28 రోజుల చెల్లుబాటుతో ఈ ప్లాన్లు రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ఫీచర్లను అందిస్తాయి. వీటిలో జియో యాప్లకు యాక్సెస్ కూడా ఉంటుంది. ప్రస్తుతం జియో కొన్ని ప్రధాన ప్లాన్లు రూ. 449, 448, 399, 349, 329, 91 లను అందిస్తోంది. మరి ఆ ప్లన్స్ వివరాలను ఒకసారి చూద్దామా.. జియో 449 రీఛార్జ్…
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభమైంది. ఓ వైపు రిలయన్స్ వ్యాపారం యొక్క ప్రణాళికను ముఖేష్ అంబానీ పంచుకుంటూ ఉండగా.. అదే సమయంలో రిలయన్స్ (ఆర్ఐఎల్ షేర్) షేర్లు వేగంగా ట్రేడవుతున్నాయి.
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖేష్ అంబానీ అడ్రస్తో ప్రారంభం కాగానే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వృద్ధి కనబడింది.