Reliance AGM 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రిలయన్స్ లో 30 వేల ఉద్యోగాలు? అంబానీ ప్రకటన..
- రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం
- రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వృద్ధి
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన అంబానీ
- త్వరలో 30 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖేష్ అంబానీ అడ్రస్తో ప్రారంభం కాగానే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వృద్ధి కనబడింది. రెండు శాతానికి పైగా షేర్లు పెరిగాయి. ఈ సమావేశంలో.. రిలయన్స్ గ్రూప్ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ అనే రెండు కంపెనీల ఐపీఓకి సంబంధించిన చిత్రాన్ని రిలయన్స్ ఛైర్మన్ చూయించారు. ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై సంస్థ దృష్టి సారించిందని, గతేడాది కొత్తగా 1.7 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఛైర్మన్ అంబానీ చెప్పారు.
READ MORE: Abudhabi Prince: వచ్చే నెలలో అబుదాబి యువరాజు భారత్లో పర్యటన..!
Also Read
- Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
- CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
- Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ 'బ్రెడ్ పకోడా'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
ముఖేష్ అంబానీ ఇంకా మాట్లాడుతూ .. ఫుడ్ ప్రొవైడర్ను ఎనర్జీ ప్రొవైడర్గా మార్చడమే తమ లక్ష్యం అని, కంపెనీ నిరంతరం బయో ఎనర్జీ వ్యాపారంపై దృష్టి సారిస్తోందని అన్నారు. 2025 నాటికి 55 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, బయో ఎనర్జీ వ్యాపారం ద్వారా దాదాపు 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. రిలయన్స్ ఛైర్మన్ జామ్నగర్లో బయో ఎనర్జీ డీప్ టెక్ సెంటర్ను ఏర్పాటు చేయడం గురించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సోలార్ పివి వ్యాపారంలోకి ప్రవేశించడంపై ఆయన మాట్లాడారు.
READ MORE: Shakeela: బికినీలో షకీలా.. మేకప్ మ్యాన్ అసభ్య ప్రవర్తన.. సంచలన విషయాలు వెలుగులోకి
కాగా.. జియో యొక్క భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. దీపావళి నుంచి జియో ఏఐ (Jio AI) క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ను ప్రారంభించనున్నట్లు ఆకాష్ అంబానీ తెలిపారు. జియో హోమ్ (Jio Home) కి కొత్త ఫీచర్లు కూడా జోడించబడ్డాయన్నారు. ఏఐ ద్వారా జియో సెటప్ బాక్స్ను ఉపయోగించడం మరింత సులభం అవుతుందని తెలిపారు. హలో జియో ద్వారా సెటప్ బాక్స్ను రన్ చేయడం సులభంగా మారుతుందన్నారు. సెటప్ బాక్స్లో జియో టీవీ ఓఎస్ని లాంచ్ చేశామని చెప్పారు.
తాజావార్తలు
-
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
-
CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
ట్రెండింగ్
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!