Jio: జియో యూజర్లకు షాక్.. ఒకేసారి రూ. 100 పెంపు!
- జియో యూజర్లకు షాక్
- రీఛార్జ్ ధరలు భారీగా పెంపు
- ఒకేసారి రూ. 100 పెంపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ జియో యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. గతేడాది జులై నెలలో భారీగా టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో యూజర్లు కొంత అసహనానికి గురయ్యారు. దీంతో తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న ఇతర నెట్ వర్క్ లకు మారిపోయారు. దీంతో కస్టమర్లను కాపాడుకునేందుకు తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్ ను అందించే రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి యూజర్లకు షాక్ ఇచ్చింది జియో. ఒకేసారి రూ. 100 పెంచింది. జియో తన చౌకైన పోస్ట్పెయిడ్ ప్లాన్ రూ. 199 పై రూ. 100 పెంచింది. దీంతో ఇకపై రూ. 299తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
జనవరి 23 నుండి, ఈ ప్లాన్ కోసం కస్టమర్ల నుంచి రూ.199కి బదులుగా రూ.299 వసూలు చేస్తుంది. జియో తీసుకున్న ఈ నిర్ణయంతో యూజర్లు లబోదిబోమంటున్నారు. ఈకొత్త ప్లాన్ జనవరి 23 నుంచి అమల్లోకి రానున్నది. జియో ఈ ప్లాన్లో, వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నంబర్కైనా కాల్ చేయడానికి అపరిమిత కాలింగ్తో పాటు 25GB హై స్పీడ్ డేటాను అందిస్తోంది. డైలీ 100 ఉచిత SMSలు, ఉచిత జాతీయ రోమింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. ఇక కొత్తగా చేరే కస్టమర్లు రూ. 299కి బదులుగా రూ. 349తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని జియో వెల్లడించింది.
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
- UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
- Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!