లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెంగాల్లోని ముర్షిదాబాద్లో ముగ్గురు హి
కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. దాదాపు 50 వేల మంది శరణార్థులకు నకిలీ ఆధార్ కార్డులు కలిగి ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజన్స్ వెల్లడించింది.
Special Circus: వాటికన్ డికాస్టరీ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలో ఫ్రాన్సిస్ రోమ్లో జరిగే ప్రత్యేక సర్కస్ కు 2,000 మందికి పైగా ప్రజలను పోప్ ఆహ్వానించారు. రోనీ రోలర్ సర్కస్ కంపెనీ ప్రత్యేక సర్కస్ షోను ప్రదర్శించనుంది.
LAGOS : పేదరికం కారణంగా పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్ కు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలా వస్తున్న వలసదారులను పోలీసులు అరెస్టు చేసి బహిష్కరిస్తున్నారు.
మొఘలులపై ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వరుస వివాదాలతో సతమతమవుతున్నారు. సినిమాలే కాకుండా నసీరుద్దీన్ షా ఏ సమస్యపై మాట్లాడినా తరచూ వివాదాలకు తావిస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒకటి జరగడంతో మరోసారి నసీరుద్దీన్ షాపై నెటిజన్లు గుర్రు�
ప్రస్తుతం మయమ్నార్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఆంగ్సాంగ్సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసి పార్టీని అడ్డుకొని మిలటరీ అధికారాన్ని స్వాదీనం చేసుకుంది. అప్పటి నుంచి ఆ దేశంలో ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. నిత్�