Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News 3 Refugees Who Traveled 3200 Km For 11 Days Without Rice Or Water While Sitting In The Back Of The Ship

LAGOS : 11రోజులు అన్నం, నీళ్లు లేకుండా ఓడ వెనుక కూర్చుని..3,200 కి.మీ. ప్రయాణం

Published Date :December 2, 2022 , 7:15 pm
By Rakesh Reddy
LAGOS : 11రోజులు అన్నం, నీళ్లు లేకుండా ఓడ వెనుక కూర్చుని..3,200 కి.మీ. ప్రయాణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

LAGOS : పేదరికం కారణంగా పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్ కు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలా వస్తున్న వలసదారులను పోలీసులు అరెస్టు చేసి బహిష్కరిస్తున్నారు. దాంతో వారు కానరీ దీవులకు శరణార్థులుగా వలస వెళ్తున్నారు. అందుకోసం ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తుంటారు. ముగ్గురు శరణార్థులు ఓడ వెనుక కూర్చుని 3,200 కిలోమీటర్లు ప్రయాణించి కానరీ దీవులకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ ముగ్గురు శరణార్థుల పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తోంది. నైజీరియాలోని లాగోస్ నుండి కానరీ ద్వీపానికి ముగ్గురు వ్యక్తులు వలసవెళ్లారు. వీరు ముగ్గురూ ఆయిల్ ట్యాంకర్ అలిదిని-2 వెనుక భాగంలో ప్రయాణించారు.

Read Also: Viral Video: క్లాస్ రూంలో చిన్నారుల ఎదుట టీచరు చిందులు.. డ్యాన్స్ ఇరగదీసింది

దాదాపు 11 రోజుల పాటు అన్నం, నీళ్లు లేకుండా రాత్రుళ్లు ప్రయాణం సాగించారు. దాదాపు 3,200 కి.మీ సముద్ర ప్రయాణం చేశారు. ఇలా వారు సజీవంగా కానరీ దీవులకు ఎలా చేరుకోగలిగారో చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే వారి పరిస్థితి విషమించడంతో అక్కడి స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ శరణార్థులకు ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది 11,600 మంది సముద్ర మార్గంలో తమ దేశంలోకి ప్రవేశించారని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదించింది. వీరిలో వేలాది మంది ఆఫ్రికన్ శరణార్థులు ఉన్నట్లు సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Refugees
  • rice
  • ship
  • traveled days
  • Water

తాజావార్తలు

  • IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..

  • KTR : జీవన్ రెడ్డి BRSలోకి… కేటీఆర్ హాట్ కామెంట్స్

  • Bangladesh Cricket: స్టేడియంలో కాఫీ ఖర్చంత కూడా లేని ఆ దేశ స్టార్ ప్లేయర్ల జీతాలు..!

  • Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?

  • Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions