Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)
- కాశ్మీరీ పండిట్లను పాకిస్థాన్ శరణార్థులుగా అభివర్ణించిన రాహుల్ గాంధి
- వెంటనే తన తప్పును సరిదిద్దుకున్న కాంగ్రెస్ అగ్రనేత
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీరీ పండిట్లను పాకిస్థాన్ శరణార్థులుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. అయితే.. ఆయన వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) నుంచి దేశానికి వస్తున్న శరణార్థుల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. జమ్మూలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. “పీఓకే నుంచి వచ్చిన శరణార్థులకు మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తామన్నారు. క్షమించండి.. కాశ్మీరీ పండిట్లకు మన్మోహన్ సింగ్ చేసిన వాగ్దానం నెరవేరుతుంది.” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ గాంధికి పీఓకే, పాకిస్థాన్ కి మధ్య తేడా తెలియడం లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
READ MORE: Koratala Siva Exclusive Interview : దేవర డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
Also Read
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇంకా రాహుల్ మాట్లాడుతూ.. కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కృషి చేయాలనే తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు, “భారతదేశ చరిత్రలో మనం జమ్మూ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం గతంలో ఎన్నడూ జరగలేదు. మరియు కాశ్మీర్ ఆ రాష్ట్ర హోదాను తీసివేసి, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే, మేము – ‘భారత్’ కూటమి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇస్తున్నాను. దీని కోసం మేము లోక్సభ, రాజ్యసభలలో మా పూర్తి బలాన్ని ఉపయోగిస్తాం. ” అని రాహుల్ గాంధీ అన్నారు.
READ MORE:Aadhaar Seva Camp : ప్రజలకు అందుబాటులో ఆధార్ సేవలు
లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బయటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే జమ్మూ కాశ్మీర్ నుంచి రాష్ట్ర హోదాను లాక్కున్నారని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నంత కాలం బయటి వ్యక్తులు లాభపడతారని, స్థానిక ప్రజలు విస్మరించబడుతూనే ఉంటారని రాహుల్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ నుండి రాష్ట్ర హోదాను లాక్కోవడానికి ఇదే కారణమని.. వారు జమ్మూ కాశ్మీర్ను పరిపాలించాలని బయటి వ్యక్తులను కోరుకుంటున్నారన్నారు.
PoK Will Be Part Of India – MODI govt
Whereas Rahul Gandhi is still confused between POK refugees and Kashmiri pandits
Accidental LOP 🤣🤣🤣 pic.twitter.com/OANqmMu9nu
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) September 25, 2024
తాజావార్తలు
-
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
-
Axar Patel: మిచెల్ స్టార్క్తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
-
PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..