Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)
- కాశ్మీరీ పండిట్లను పాకిస్థాన్ శరణార్థులుగా అభివర్ణించిన రాహుల్ గాంధి
- వెంటనే తన తప్పును సరిదిద్దుకున్న కాంగ్రెస్ అగ్రనేత
- వీడియో వైరల్
కాశ్మీరీ పండిట్లను పాకిస్థాన్ శరణార్థులుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. అయితే.. ఆయన వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) నుంచి దేశానికి వస్తున్న శరణార్థుల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. జమ్మూలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. “పీఓకే నుంచి వచ్చిన శరణార్థులకు మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తామన్నారు. క్షమించండి.. కాశ్మీరీ పండిట్లకు మన్మోహన్ సింగ్ చేసిన వాగ్దానం నెరవేరుతుంది.” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ గాంధికి పీఓకే, పాకిస్థాన్ కి మధ్య తేడా తెలియడం లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
READ MORE: Koratala Siva Exclusive Interview : దేవర డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
ఇంకా రాహుల్ మాట్లాడుతూ.. కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కృషి చేయాలనే తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు, “భారతదేశ చరిత్రలో మనం జమ్మూ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం గతంలో ఎన్నడూ జరగలేదు. మరియు కాశ్మీర్ ఆ రాష్ట్ర హోదాను తీసివేసి, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే, మేము – ‘భారత్’ కూటమి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇస్తున్నాను. దీని కోసం మేము లోక్సభ, రాజ్యసభలలో మా పూర్తి బలాన్ని ఉపయోగిస్తాం. ” అని రాహుల్ గాంధీ అన్నారు.
READ MORE:Aadhaar Seva Camp : ప్రజలకు అందుబాటులో ఆధార్ సేవలు
లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బయటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే జమ్మూ కాశ్మీర్ నుంచి రాష్ట్ర హోదాను లాక్కున్నారని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నంత కాలం బయటి వ్యక్తులు లాభపడతారని, స్థానిక ప్రజలు విస్మరించబడుతూనే ఉంటారని రాహుల్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ నుండి రాష్ట్ర హోదాను లాక్కోవడానికి ఇదే కారణమని.. వారు జమ్మూ కాశ్మీర్ను పరిపాలించాలని బయటి వ్యక్తులను కోరుకుంటున్నారన్నారు.
PoK Will Be Part Of India – MODI govt
Whereas Rahul Gandhi is still confused between POK refugees and Kashmiri pandits
Accidental LOP 🤣🤣🤣 pic.twitter.com/OANqmMu9nu
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) September 25, 2024
తాజావార్తలు
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!