ఏడేళ్ళ క్రితం అభిషేక్ నామా నిర్మాతగా పలు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. అందులో ఐదు సినిమాలు విడుదల కాగా 'గూఢచారి' మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అవే కాకుండా మరో ఏడు సినిమాలను వచ్చే యేడాది ప్రారంభిస్తానని అభిషేక్ నామా చెబుతున్నారు.
'ధమాకా', 'వాల్తేర్ వీరయ్య' సక్సెస్ తర్వాత 'రావణాసుర'తో రవితేజ హ్యాట్రిక్ కొడతాడని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. దాంతో ఇక 'రావణాసుర' తమిళ, హిందీ వర్షన్స్ విడుదలపై నీలిమేఘాలు ఆవరించినట్టే!
Raviteja: మాస్ మహారాజా రవితేజ - సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న చిత్రం రావణాసుర. అభిషేక్ నామాతో కలిసి రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన ఐదుగురు ముద్దుగుమ్మలు కనిపించనున్నారు.
'రావణాసుర' చిత్రానికి రామాయణంకు సంబంధం లేదంటున్నారు దర్శకుడు సుధీర్ వర్మ. అలానే పవన్ కళ్యాణ్ తో తాను చేయబోయే సినిమాకు త్రివిక్రమ్ కథను అందిస్తారని తెలిపారు.
'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయని, అయితే 'రావణాసుర, భోళా శంకర్' చిత్రాలకు మాత్రమే తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని సుశాంత్ అన్నారు. రవితేజ 'రావణాసుర'లో సుశాంత్ కీ-రోల్ ప్లే చేశారు.
రవితేజ చిత్రానికి పనిచేయాలనే తన కోరిక 'రావణాసుర'తో తీరడం ఆనందంగా ఉందని సంగీత దర్శకుడు హర్షవర్థన్ రామేశ్వర్ చెప్పారు. ఇందులో నాలుగు పాటలకు స్వరాలను సమకూర్చడంతో పాటు హర్షవర్థన్ నేపథ్య సంగీతం కూడా సమకూర్చారు.
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలు ఇచ్చాడు మాస్ మహారాజ రవితేజ. ముందెన్నడూ లేనంత జోష్ లో, ఇప్పటివరకూ చెయ్యనంత యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఫాన్స్ లో జోష్ నింపుతున్నాడు రవితేజ. డిసెంబర్ లో ధమాకా అయిపొయింది, జనవరి వాల్తేరు వీరయ్య వచ్చేసింది ఇక ఇప్పుడు ఏప్రిల్ లో ‘రావణాసుర’ టైం వచ్చింది. సుదీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్…
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. సుదీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీమని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రానున్న రావణాసుర మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలు ఇవ్వడం, రావణాసుర టీజర్ ని సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ అంచనాలని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లడానికి మేకర్స్ రావణాసుర…
'దాస్ క ధమ్కీ'తో మొదలైన పాన్ ఇండియా ఫీవర్ మరో ఐదు వారాల పాటు కొనసాగబోతోంది. 'దసరా, రావణాసుర, శాకుంతలం, విరూపాక్ష, ఏజెంట్' చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.