మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్లో పెట్టారు రవితేజ. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది.
మాస్ మహారాజా రవితేజ ధమాకాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. అభిమానులు ఇప్పుడు రవితేజ రాబోయే ప్రాజెక్ట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో 'రావణాసుర' ఒకటి కావడం గమనార్హం.
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నాడు. క్రాక్ తో కంబ్యాక్ ఇచ్చిన రవితేజ, ధమాకా సినిమాతో 100 కోట్ల మార్కెట్ ని చేరుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుకి తమ్ముడిగా స్పెషల్ రోల్ ప్లే చేసిన రవితేజ, ఈ మూవీతో కూడా వంద కోట్లు రాబట్టాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్లు రాబట్టిన హీరోగా మంచి జోష్ లో ఉన్న రవితేజ జనవరి 26న 55వ పుట్టిన రోజు…
మాస్ మహారాజ రవితేజ జనవరి 26న 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సంధర్భంగా సోషల్ మీడియాలో రవితేజహాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ మాస్ మహారాజా ఫాన్స్ సందడి చేస్తున్నారు. రవితేజ తన కెరీర్ మొత్తంలోనే ఇప్పుడు పీక్ ఫేజ్ లో ఉన్నాడు. ధమాకా సినిమాతో మొదటిసారి వంద కోట్ల మార్క్ ని టచ్ చేసిన రవితేజ, లేటెస్ట్ గా చిరుతో కలిసి కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి వంద కోట్లు రాబట్టాడు. బ్యాక్…
మాస్ మహరాజా రవితేజ నటించిన 'రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల డబ్బింగ్ కార్యక్రమాలు సోమవారం మొదలయ్యాయి. ఇందులోని 'రావణాసుర' ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది.
ఫరియా అబ్దుల్లా.. తొలి చిత్రం ‘జాతిరత్నాలు’తోనే ఈ అమ్మడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా అవతరించింది. యువతలోనూ విపరీతమైన ఫాలోయింగ్ గడించింది. కాకపోతే.. ఆ క్రేజ్కి తగినట్టు ఈమెకు మంచి అవకాశాలైతే రాలేదనే చెప్పుకోవాలి. ‘రావణాసురుడు’ మినహాయిస్తే.. గొప్ప ఆఫర్లేమీ లేవు. అయితే, లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ భామకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా రవితేజ సినిమాలోనే.. అదే ‘ధమాకా’. కాకపోతే హీరోయిన్గా కాదు. ఇన్సైడ్ న్యూస్ ప్రకారం.. ధమాకాలో ఈ జాతిరత్నం…
రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను ఉద్దేశిస్తూ రాజస్థాన్ మంత్రి బీజేపీ నేతలను రావణుడి భక్తులతో పోల్చారు. బీజేపీ నేతలు రాముడి భక్తులు కాదని రావణుడి భక్తులు అని మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు హిందూ భక్తులు అని చెప్పుకుంటున్నారని.. కానీ వాళ్లు రాముడి…