Fire In Train: మధ్యప్రదేశ్లోని రత్లామ్ జిల్లాలో ఆదివారం నాడు ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మేరకు ఓ రైల్వే అధికారి ఒకరు విషయాన్ని వెల్లడించారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారి తెలిపారు. ఈ ప్రమాదం చాలా భయంకరంగా ఉండడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. డాక్టర్ అంబేద్కర్ నగర్ (మోవ్) నుంచి రత్లాంకు బయలుదేరిన డీఎంయూ రైలు ఇంజిన్లో సాయంత్రం 5.30…
Married Couples Protest : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతీ ఒక్కరూ తమ పెళ్లిని అట్టహాసంగా జరుపుకోవాలనుకుంటారు. బంధువులంతా తమ పెళ్లికి వచ్చి సందడి చేయాలని భావిస్తుంటారు.
Man Acquitted In Rape Case Seeks ₹ 10,000 Crore Damage For 2-Year Jail: అత్యాచారం కేసులో తనను అన్యాయంగా రెండేళ్లు శిక్షించారని ఏకంగా ప్రభుత్వంపైనే కేసు పెట్టాడు ఓ వ్యక్తి. నిర్దోషిని అయిన తనను రెండేళ్ల పాటు శిక్షించాలని ప్రభుత్వం తనకు రూ. 10,006.02 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోరాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లామ్ కు చెందిన ఓ వ్యక్తి సామూహిక అత్యాచారం ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే రెండేళ్ల పాటు…