సందీప్ రెడ్డి వంగా.. ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు సందీప్ రెడ్డి వంగా.. ఈ సినిమాలో హీరో గా నటించిన విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో గా మారారు. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా భారీ హిట్ అందుకున్నారు. దీనితో అదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసి అక్కడ కూడా సంచలన విజయం సాధించాడు. ఈ…
అలియా భట్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో బాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ భామ.అలియా భట్కు బాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కించుకుంది ఈ భామఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా సీత పాత్రలో బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాతో…
రణబీర్ కపూర్ అనే పేరు వినగానే… కపూర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అందరికీ గుర్తొస్తాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి లవ్, ఫ్యామిలీ లాంటి జానర్స్ లో సినిమాలు చేసిన రణబీర్ కపూర్ ని నార్త్ బాక్సాఫీస్ దగ్గర మంచి రికార్డ్స్ ఉన్నాయి. అయితే సాఫ్ట్ క్యారెక్టర్స్ ని, యూత్ కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ని ఎక్కువగా చేసే రణబీర్ కపూర్ ఆన్ స్క్రీన్ చాలా అందంగా కనిపిస్తాడు. బాలీవుడ్…
విజయ్ దేవరకొండని రౌడీ హీరోగా మార్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్ లో మోడరన్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. లవ్ స్టొరీ సినిమాల్లో ఒక కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో ‘కబీర్’ టైటిల్ తో రీమేక్ చేశాడు సందీప్. హిందీలో కూడా సూపర్ హిట్ అయిన కబీర్ మూవీపై కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడుతూ… ‘సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ’…
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక దీంతో స్టార్ హీరోలందరూ, సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి క్యూ కట్టిన విషయం తెలిసిందే.. కానీ ఈ డైరెక్టర్ మాత్రం వారందరిని కాదని బాలీవుడ్ లో పాగా వేయడానికి బయల్దేరాడు. అర్జున్ రెడ్డి రీమేక్గా బాలీవుడ్లో కబీర్ సింగ్తో అడుగుపెట్టిన సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్…
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి విషయమై నెట్టింట్లో చాలా రోజుల నుంచి పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోవాలని రణబీర్, అలియా భావించారు. కాని ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా పెళ్ళికి సంబంధించిన ప్రణాళికలను మార్చుకున్నారట ఈ ప్రేమపక్షులు. కోవిడ్ కారణంగా దేశం మొత్తం కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న కారణంగా వివాహం చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని భావించిన…