PM’s Oath Event: ఈ రోజు జరిగిన ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారంలో పారిశ్రామికవేత్తలు, సినీ తారలు మెరిశారు. రాష్ట్రపతి భవన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ భార్యా సమేతంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. 12TH ఫెయిన్ యాక్టర్ విక్రాంత్ మాస్సేతో పాటు ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్…
Vettaiyan : సూపర్ స్టార్ రజినీకాంత్ “జైలర్” సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చారు.జైలర్ సినిమా రజిని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో “లాల్ సలాం” అనే సినిమాలో గెస్ట్ పాత్రలో నటించారు.ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా తరువాత రజనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వెట్టయాన్’. తెలుగులో ‘వేటగాడు’ అనే టైటిల్ తో వస్తున్నఈ సినిమాకు జై భీమ్…
Rajinikanth and Sathyaraj end Feud: సూపర్ స్టార్ రజనీకాంత్, సీనియర్ నటుడు సత్యరాజ్ తమ విభేదాలకు ముగింపు పలికి.. కలిసిపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’లో రజనీకాంత్, సత్యరాజ్ నటిస్తున్నారట. రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. 1986లో కావేరీ జల వివాదం సందర్భంగా రజనీకాంత్పై సత్యరాజ్…
Rajinikanth Receives UAE Golden Visa: సౌత్ ఇండియన్ ‘సూపర్ స్టార్’ రజనీకాంత్కు మరో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే ‘గోల్డెన్ వీసా’ను రజనీ అందుకున్నారు. గురువారం అబుదాబిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం (డీటీసీ)లో సూపర్ స్టార్ గోల్డెన్ వీసా అందుకున్నారు. మలయాళీ వ్యాపారవేత్త ఎంఏ యూసఫ్ అలీ సమక్షంలో డీటీసీ చైర్మన్ మహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ దానిని రజనీకి అందజేశారు. వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని…
సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రం రూపొందుతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. Also Read: CEO Vikas Raj: భారీ బందోబస్తుతో స్ట్రాంగ్రూమ్స్లో ఈవీఎంలను…
జైలర్ సినిమాతో ఫుల్ సక్సెస్ అందుకున్న రజనీకాంత్ ప్రస్తుతం ‘జై భీమ్’ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టైయాన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్, రక్షణ తదితరులు.. ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఇది రజనీకాంత్ కి 170వ సినిమా.…
Ilayaraja notice for Rajinikanth’s ‘Coolie’ Team: మాస్టర్, లియో సినిమాల తర్వాత రజనీకాంత్ కొత్త సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రజినీ, లోకేష్ కనగరాజ్ తొలిసారిగా కలిసి చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వీడియో ఇటీవల విడుదలైంది. ఇందులో రజనీ బంగారు స్మగ్లింగ్ డెన్ లోకి అడుగుపెట్టి, అక్కడి మనుషులను ఒక రేంజ్ లో కబడ్డీ ఆడుకుంటున్నట్టు ‘కూలీ’ టీజర్ కట్ చేశారు. ఇక…
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా వున్నారు.జైలర్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన తలైవా ఆ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం తలైవా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కూలీ”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.రజనీకాంత్ 171వ చిత్రంగా “కూలీ” సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో చాలా కాలం తరువాత…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోకేష్ కనగరాజ్ సినిమాలు విభిన్నంగా వుంటూ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించేలా ఉంటాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్గా చేసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి.తాజాగా లోకేష్ కనగరాజ్ తన అభిమాన హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ పవర్ ఫుల్ మూవీని తెరకెక్కిస్తున్నారు.సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం ”తలైవార్ 171 ” వర్కింగ్ టైటిల్ తో…
Ajith and Sivakarthikeyan Cast His Vote For Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా 44 రోజుల పాటు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి విషయం తెలిసిందే. మొదటి విడతలో భాగంగా ఈరోజు 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీ…