ఓ షాప్ యజమాని రూ. 300 విలువైన నకిలీ ఆభరణాలను రూ. 6 కోట్లకు విక్రయించాడు. అది కూడా ఓ అమెరికన్ మహిళకు అమ్మెశాడు. విషయం తెలుసుకున్న మహిళ యజమానిపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం యజమాని పరారీలో ఉన్నాడు.
Extramarital Affair: వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. భార్యభర్తల బంధాన్ని ఈ తరహా సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్లో వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది.
రాజస్థాన్లోని హనుమాన్గఢ్ లో శనివారం రాత్రి ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఓ కారు ఒంటెను ఢీకొట్టడంతో వాహనం దెబ్బతినడంతో పాటు ఒంటెకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు బానెట్ పై ఉన్న ఒంటెను ఢీకొట్టిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్ లో వైరల్ గా మారింది. కారు ఢీకొనడంతో కారు బాగా దెబ్బ తినింది. కారు గ్లాస్ పగలడంతోపాటు ఒంటె బరువుకు కింద బోనెట్ పగిలిపోయింది. అదృష్టవశాత్తూ.. ఒంటెకు కొన్ని గాయాలు అయినప్పటికీ, కారులో ఇరుక్కుపోకుండా…
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. చాలా ఆలయాలకు విశిష్ట రహస్యాలు నెలకొని ఉంటాయి. ఈ ఆలయాలు శతాబ్దాలుగా వాటికి రహస్యాలు కోల్పోకుండా అలాగే కొనసాగుతున్నాయి. అచ్చం అలాంటి విశిష్టత కలిగిన ఓ శివాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉంది. ఇక ఈ గుడిలోని మిస్టరీ వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ దేవాలయం భారతదేశంలో ఉన్న శివాలయాల్లో మిస్టరీ ఆలయంగా మిగిలిపోతుంది. ఈ ఆలయం సైన్సుకు సవాల్ గా మారింది. మిస్టరీ…
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ప్రధాని మోడీ, బీజేపీ నేతలంతా ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా గెలవబోతుందని చెప్పుకొచ్చారు. తీరా రిజల్ట్ వచ్చాక... అంచనాలన్నీ తారుమారయ్యాయి.
Kshatriya: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ సీట్లను సాధించింది. దీంతో ప్రధాని నరేంద్రమోడీ వరసగా మూడో సారి ప్రధాని పదవిని అధిష్టించబోతున్నారు. మొత్తం 543 లోక్సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి 292 సీట్లను కైవసం చేసుకుంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NEET UG పరీక్ష 2024 ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది 67 మంది విద్యార్థులు టాపర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ పరీక్షలో రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్కు చెందిన ఇషా కొఠారి మొదటి ర్యాంక్ సాధించింది.
BJP: ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి లాండ్ స్లైడ్ విక్టరీ సాధించడం లేదు. గతం పోలిస్తే చాలా స్థానాల్లో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది.
BJP: ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి లాండ్ స్లైడ్ విక్టరీ సాధించడం లేదు. గతం పోలిస్తే చాలా స్థానాల్లో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఢిల్లీలో అధికారం రావాలంటే ఉత్తర్ ప్రదేశ్ చాలా కీలకమైంది. అయితే, చాలా ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఉత్తర్ ప్రదేశ్ మాత్రమే కాకుండా రాజస్థాన్, మహారాష్ట్రల్లో కూడా ఇండియా కూటమి సత్తా చాటుతోంది. రామ…
రాజస్థాన్లోని జుంజును జిల్లాలో ఓ అత్యాచార నిందితుడు పోలీసుల కస్టడీలో మృతిచెందాడు. ఈ క్రమంలో.. ఎస్హెచ్ఓ సహా ఎనిమిది మంది పోలీసులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మే 29న మాండ్రేల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ అత్యాచారం కేసులో కోట్పుట్లీకి చెందిన గౌరవ్ శర్మ (30) అనే నిందితుడిని జైపూర్లో మే 24న అరెస్టు చేశారు. కాగా.. మరుసటి రోజు…