Crime Thriller Kidnap : తనకు తానే కిడ్నప్ అయినట్లు సృష్టించి తల్లితండ్రుల నుండి 2 లక్షలు డిమాండ్..
- క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఏమాత్రం తీసుకొని విధంగా సంఘటన.
- తన సొంత కిడ్నాప్ కథను సృష్టించిన ఘనుడు.
- సొంత తల్లితండ్రులను రెండు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime Thriller Kidnap : తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఏమాత్రం తీసుకొని విధంగా సంఘటన జరిగింది. ఓ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చుదువుతున్న విద్యార్థి ఆన్లైన్ లలో గేమ్స్ ఆడి రూ. 40000 పోగొట్టుకున్నాడు. అయితే ఈ విషయం ఇంట్లో తెలిస్తే తాటతీస్తారని., దాంతో అతను ఓ మాస్టర్ ప్లాన్ ఆలోచించాడు. తన సొంత కిడ్నాప్ కథను సృష్టించాడు. అందుకోసం తన తల్లిదండ్రుల వద్ద నుండి రెండు లక్షల రూపాయలను డిమాండ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తే..
Amarnath Yatra: కరిగిపోతున్న మంచు లింగం.. నిరాశలో భక్తులు..!
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Rohit - Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్కు అందుబాటులో ఉంటారా?
రాజస్థాన్ రాష్ట్రంలోని కోట నగరంలో గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి తనకు తానే కిడ్నాప్ అయినట్లు కథను సృష్టించాడు. అంతేకాదు తన తల్లిదండ్రుల నుండి రెండు లక్షల రూపాయలను డిమాండ్ చేశాడు. కాకపోతే తన ప్లాన్ అడ్డం తిరిగింది. చివరికి పోలీసుల కోటింగ్ లో తప్పును అంగీకరించాడు. జూలై 2న జగ్పురా కోటకు చెందిన ఓ వ్యక్తి రాంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారిని అమృత తెలిపారు. తన కుమారుడు ఎలాంటి సమాచారం లేకుండా కనబడటం లేదని ఆ ఫిర్యాదులో తెలిపాడు. అందుకు సంబంధించిన కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో బాగుందానే తప్పిపోయిన ఆ బాలుడి కోసం పోలీసులు వెలుగుతున్న సమయంలో అతని తండ్రి ఫోనుకు ఆ బాలుడే ఫోటోలు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నుండి రావడం మొదలుపెట్టాయి. ఆ ఫోటోలలో ఆ బాలుడికి నోటికి కర్చీఫ్ కట్టి, చేతులు వెనక్కి కట్టి ఉంచడం లాంటి సంఘటనలు కనబడ్డాయి. అయితే తన కుమారుడని ఏడిపించుకునేందుకు రెండు లక్షలు డిమాండ్ చేశారు. ఇక ఈ విషయాన్ని తల్లిదండ్రులు పోలీసులకు తెలపడంతో ఘటన తీవ్రతను పరిగణలోకి తీసుకొని పోలీసులు సపరేట్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
Hot Water Drinking : గోరువెచ్చని నీరు తాగడంవల్ల నిజంగా బరువును తగ్గవచ్చా.. అసలు నిజమేంటంటే..
ఈ నేపథ్యంలోనే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు విద్యార్థిని గుర్తించి జైపూర్ రైల్వే జంక్షన్ నుండి అతడిని కాపాడే కుటుంబ సభ్యులకు అప్పగించారు. అదే ఈ విషయంపై పోలీసులకు పూర్తి విచారణ జరపగా ఇంస్టాగ్రామ్ లో ఆన్లైన్ గేమ్ ప్రకటన చూసి తాను గేమ్ ఆడటం మొదలుపెట్టాలని.. అందులో 40 వేలు పోగొట్టుకున్నట్లు తెలిపాడు. దీంతో తన కుటుంబం నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టేందుకు ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ జరుగుతున్నారు.
తాజావార్తలు
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!