Rajasthan: జూనియర్ ఎంబీబీఎస్ స్టూడెంట్పై ర్యాగింగ్.. 300 గుంజీలు తీయించడంతో..!
- జూనియర్ ఎంబీబీఎస్ స్టూడెంట్పై ర్యాగింగ్
- 300 గుంజీలు తీయించిన సీనియర్ల
- తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా విద్యార్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆయా కాలేజీల్లో ఇప్పటికే ర్యాంగింగ్లు జరుగుతూనే ఉన్నాయి. సీనియర్లు.. జూనియర్లను వేధించడం పరిపాటిగా మారిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్లో ర్యాంగింగ్ భూతం కారణంగా ఒక విద్యార్థి జీవితం ప్రమాదంలో పడింది.
ఇది కూడా చదవండి: Tamannah: వివాదంలో తమన్నా.. 7వ తరగతి విద్యార్థులకి పాఠంగా జీవిత చరిత్ర?
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
గత నెలలో రాజస్థాన్లోని దుంగార్పూర్లోని ఒక మెడికల్ కాలేజీలో కొంతమంది సీనియర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్కు పాల్పడ్డారు. దీంతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థికి నాలుగు సార్లు డయాలసిస్ చేయవలసి వచ్చింది. సెకండియర్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు.. జూనియర్ను 300 కంటే ఎక్కువగా గుంజీలు తీయించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అంతేకాకుండా అతని కిడ్నీపై తీవ్ర ప్రభావం పడింది.
ఇది కూడా చదవండి: Kenya: మిలటరీ ఆధీనంలో కెన్యా.. 13కు చేరిన మృతుల సంఖ్య
సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గుంజీలు కారణంగా విద్యార్థి కిడ్నీ ఇన్ఫెక్షన్కు గురైందని పోలీసులు తెలిపారు. బాధితుడు వారం పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఈ వారంలోనే నాలుగు సార్లు డయాలసిస్ చేయించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని.. కాలేజీకి కూడా వెళ్తున్నట్లు వెల్లడించారు. ఏడుగురు విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడినట్లు తేలడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే బాధితుడు గతంలోనే ర్యాగింగ్ ఎదుర్కొన్న ఫిర్యాదు చేయలేదని.. తాజా ఘటనతో వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఏడుగురు విద్యార్థులపై IPC సెక్షన్లు 323, 143, 147 (అల్లర్లు), 149 (సాధారణ వస్తువును ప్రాసిక్యూట్ చేయడంలో నేరం), 341 (తప్పు నిర్బంధం), 352 (దాడి) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీపై అనర్హత వేటు వేయాలి.. రాష్ట్రపతికి న్యాయవాది లేఖ
తాజావార్తలు
-
Astrology: ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోని 3 రాశులు వీరేనా? ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరట!
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!