Home
Rajahmundry
Rajahmundry News
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
Godavari River Tourism: గోదావరి తీరంలో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రాజమహేంద్రవరంలో తొలిసారిగా హౌస్బోట్, ఫ్లోట్ ఇన్ డైన్ సేవలను ప్రారంభించారు. దీంతో గోదావరి పర్యాటకానికి మరింత ఆకర్షణ పెరగనుంది. హౌస్బోట్లో గోదావరి నదిపై విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలను నది మధ్య నుంచి వీక్షించడంతో పాటు.. రాత్రి వేళల్లో గోదావరి మధ్యలోనే బస చేసే ప్రత్యేక అనుభూతిని కూడా పర్యాటకులు… -
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
రాజమండ్రి నగరంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏ.వి. అప్పారావు రోడ్డులోని జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం వేగంగా వెళ్తున్న ఒక స్కూల్ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనను గమనించిన స్థానిక ప్రజలు, వాహనదారులు తక్షణమే స్పందించి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఆటోలో చిక్కుకున్న క్షతగాత్రులను… -
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
Dr Priyanka: డాక్టర్ ప్రియాంక హత్య కేసు దర్యాప్తు తీరుపై ఆమె కుటుంబ సభ్యులు మరోసారి పోలీసు అధికారులను కలిశారు. ప్రియాంక తండ్రి వెంకటేష్, సోదరుడు వరప్రసాద్.. ఆల్ ఇండియా రివర్స్ ఫెడరేషన్ నాయకులతో కలిసి రాజమండ్రిలోని ప్రకాష్నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారులతో మాట్లాడారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా, ఎలాంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తావులేకుండా కొనసాగించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమ కుమార్తెను కారుతో పలుమార్లు ఢీకొట్టి హత్య చేసిన ఘటన… -
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
Honey Trap : ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో దారుణమైన ‘హనీ ట్రాప్’ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అమాయక పురుషులను టార్గెట్ చేస్తూ, పరిచయం పెంచుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నలుగురు మహిళల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తాడితోటకు చెందిన నవీన, సత్యవతి, వెంకటలక్ష్మితో పాటు మరొక మహిళను ఈ కేసుకు సంబంధించి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రద్దీ ప్రాంతాలే టార్గెట్.. ఫొటోలతో బెదిరింపులు ఈ ముఠా నగరంలో నిత్యం రద్దీగా… -
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
రాజమండ్రిలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితుల రిమాండ్ను జిల్లా కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసులో నిందితులు సూరవరపు దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్లకు విధించిన పోలీస్ కస్టడీ ముగియడంతో.. వీరిని రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. పోలీస్ కస్టడీ సమయంలో నిందితులను పలుమార్లు విచారించిన దర్యాప్తు అధికారులు కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. కస్టడీ గడువు పూర్తికావడంతో నిందితులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా.. కేసు విచారణ… -
Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
రాజమహేంద్రవరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34) గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని మత్స్యకారులు గుర్తించి రక్షించారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు… -
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
రాజమండ్రికి చెందిన వైద్య విద్యార్థిని (మెడికో) ప్రియాంక విషాదాంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నెల 3న రాజమండ్రి నగరంలో ప్రియాంక తన స్కూటీపై వెళ్తుండగా, మద్యం మత్తులో ఉన్న కొందరు ఆకతాయిలు కారుతో ఆమె వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. ప్రమాదం జరిగిన తీవ్రతకు ప్రియాంక కిందపడిపోగా, రాక్షసత్వంతో వ్యవహరించిన ఆ మందుబాబులు కారును ఆపకుండా ఆమె తలపై నుంచి తీసుకెళ్లారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన… -
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, సంచలనాన్ని రేకెత్తించింది. ఒక ఉన్నతమైన ఆశయంతో, భవిష్యత్తులో ఎంతోమందికి సేవ చేయాలనే తపనతో వైద్య విద్యనభ్యసిస్తున్న ఒక ప్రతిభావంతురాలైన యువతి, కొందరు యువకుల తాగుబోతుతనం, అహంకారం కారణంగా ఈ రోజు ఆసుపత్రి బెడ్పై జీవన్మరణ పోరాటం చేస్తోంది. అసలు ఏమి జరిగింది..? ఈ దారుణ సంఘటన రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాదిత్య మాల్ వద్ద చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాకు… -
Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
రాజమండ్రి రివర్ ఫ్రంట్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గట్టు తీవ్రంగా కోతకు గురవుతోంది. నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో నదీ ప్రవాహ వేగానికి మట్టి కొట్టుకుపోతుండటంతో గోదావరి గట్టు ప్రమాదంలో పడింది. దీంతో చుట్టుపక్కల నివసించే స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించి, మరింత నష్టం జరగకుండా నివారించేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. నదీ తీరంలో… -
Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ (36) అనే వ్యక్తి తిరువణ్ణామలై మోక్ష మార్గంలో (ఇడుక్కు పిల్లయ్యార్ గుహ) చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలిచివేశాయి. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన మణికుమార్ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడంతో రాజమహేంద్రవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మణికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రోజు…
తాజావార్తలు
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
-
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్లోనే!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!