Punjab Farmers Protest: పంజాబ్లో రైతుల ‘రైల్ రోకో’ నిరసన.. ఆదుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో రైతు సంఘాలు రైల్ రోకో నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గురువారం నుంచి మూడు రోజుల పాటు నిరసనకు దిగారు. రైలు పట్టాలపై కూర్చుని రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇటీవలే వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థిక ప్యాకేజీ, కనీస మద్దతు ధర (ఎంఎస్పి) చెల్లుబాటు అయ్యే హామీ, రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఫరీద్కోట్లో రైతులు రహదారిని దిగ్బంధించారు.
Kiran Abbavaram: హీరో గృహప్రవేశం.. పూలు కడుతూ కనిపించిన హీరోయిన్..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
గురువారం కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, వారితో పాటు 18 రైతు సంఘాలు ఫిరోజ్పూర్ కెంట్ రైల్వే స్టేషన్లో రైళ్లను అడ్డుకున్నారు. అంతేకాకుండా గురుదాస్పూర్-బటాలా మధ్య రైతులు నిరసనల్లో పాల్గొ్న్నారు. రైతులు నిరసనలు చేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు మోగా, హోషియార్పూర్, గురుదాస్పూర్, జలంధర్, టార్న్ తరణ్, సంగ్రూర్, పాటియాలా, ఫిరోజ్పూర్, బటిండా మరియు అమృత్సర్లలో రైతులు నిరసనలు తెలిపేందుకు యత్నించారు. అమృత్సర్లోని దేవిదాస్పురాలోని అమృత్సర్-ఢిల్లీ రైల్వే ట్రాక్పై కూర్చుని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి, భారతీ కిసాన్ యూనియన్ (BKU-క్రాంతికారి), BKU (ఏక్తా ఆజాద్), ఆజాద్ కిసాన్ సమితి దోబా, BKU (బెహ్రామ్కే), BKU (షహీద్ భగత్ సింగ్), BKU (ఛోటూ రామ్) సహా అనేక రైతు సంఘాలు పాల్గొన్నాయి.
Varasiddhi Vinayaka: కాణిపాకం విశిష్టత.. రోజు రోజుకి పెరుగుతున్న వినాయకుని విగ్రహం
ఈ సందర్భంగా అమృత్సర్లో రైతు నాయకుడు గుర్బచన్ సింగ్ మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం ఉత్తర భారత రాష్ట్రాలకు రూ. 50 వేల కోట్ల వరద సహాయ ప్యాకేజీ, ఎంఎస్పి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, కూలీలకు మొత్తం రుణాలను మాఫీ చేయాలని అన్నారు. అంతే కాకుండా.. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలో మరణించిన రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!