Punjab Farmers Protest: పంజాబ్లో రైతుల ‘రైల్ రోకో’ నిరసన.. ఆదుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో రైతు సంఘాలు రైల్ రోకో నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గురువారం నుంచి మూడు రోజుల పాటు నిరసనకు దిగారు. రైలు పట్టాలపై కూర్చుని రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇటీవలే వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థిక ప్యాకేజీ, కనీస మద్దతు ధర (ఎంఎస్పి) చెల్లుబాటు అయ్యే హామీ, రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఫరీద్కోట్లో రైతులు రహదారిని దిగ్బంధించారు.
Kiran Abbavaram: హీరో గృహప్రవేశం.. పూలు కడుతూ కనిపించిన హీరోయిన్..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
గురువారం కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, వారితో పాటు 18 రైతు సంఘాలు ఫిరోజ్పూర్ కెంట్ రైల్వే స్టేషన్లో రైళ్లను అడ్డుకున్నారు. అంతేకాకుండా గురుదాస్పూర్-బటాలా మధ్య రైతులు నిరసనల్లో పాల్గొ్న్నారు. రైతులు నిరసనలు చేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు మోగా, హోషియార్పూర్, గురుదాస్పూర్, జలంధర్, టార్న్ తరణ్, సంగ్రూర్, పాటియాలా, ఫిరోజ్పూర్, బటిండా మరియు అమృత్సర్లలో రైతులు నిరసనలు తెలిపేందుకు యత్నించారు. అమృత్సర్లోని దేవిదాస్పురాలోని అమృత్సర్-ఢిల్లీ రైల్వే ట్రాక్పై కూర్చుని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి, భారతీ కిసాన్ యూనియన్ (BKU-క్రాంతికారి), BKU (ఏక్తా ఆజాద్), ఆజాద్ కిసాన్ సమితి దోబా, BKU (బెహ్రామ్కే), BKU (షహీద్ భగత్ సింగ్), BKU (ఛోటూ రామ్) సహా అనేక రైతు సంఘాలు పాల్గొన్నాయి.
Varasiddhi Vinayaka: కాణిపాకం విశిష్టత.. రోజు రోజుకి పెరుగుతున్న వినాయకుని విగ్రహం
ఈ సందర్భంగా అమృత్సర్లో రైతు నాయకుడు గుర్బచన్ సింగ్ మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం ఉత్తర భారత రాష్ట్రాలకు రూ. 50 వేల కోట్ల వరద సహాయ ప్యాకేజీ, ఎంఎస్పి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, కూలీలకు మొత్తం రుణాలను మాఫీ చేయాలని అన్నారు. అంతే కాకుండా.. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలో మరణించిన రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!