డైరెక్టర్గా సూపర్ బిజీ అయిన సుకుమార్, నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద, తన దగ్గర శిష్యరికం చేసిన వాళ్లను దర్శకులుగా పరిచయం చేస్తూ వస్తున్నాడు. అలాగే, తాను డైరెక్ట్ చేస్తున్న సినిమాల్లో ఈ సంస్థ సహనిర్మాణ సంస్థగా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతానికి పుష్ప 2 పూర్తిచేసిన సుకుమార్, రామ్చరణ్తో చేయబోయే సినిమాకి సంబంధించిన కథ మీద వర్క్ చేస్తున్నాడు. Also Read :Hombale Films :…
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో.. స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటిన సమంత, ఇప్పుడు తన కెరీర్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. ఇటీవల ఆమె నటన తోనే కాక, నిర్మాతగా కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ‘శుభం’ హారర్-కామెడీ సినిమాతో ప్రొడ్యూసర్గా తన కెరీర్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సమంత, తాజాగా డైరెక్షన్ వైపు అడుగులు వేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, సమంత ఓ క్యూట్ లవ్ స్టోరీ…
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసిన సమంత, ప్రస్తుతం నిర్మాతగా కొత్త అవతారంలో కనిపిస్తోంది. ఇటీవల ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ, ప్రస్తుతం మరో సినిమా నిర్మాణ పనిలో ఉంది. ఒకపక్క రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తల్లో నిలుస్తున్న ఆమె, తాజాగా మరో విషయంతో వార్తల్లోకి ఎక్కింది. Also Read:SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరో? అసలు విషయం ఏమిటంటే, గతంలో…
Balakrishna :వరుస హిట్లతో జోరుమీదున్నారు నందమూరి బాలకృష్ణ. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం అఖండ-2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా ఉండబోతోంది. ఆ మూవీ జూన్ లో స్టార్ట్ అవుతుందని ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ ప్రకటించారు. ఈ సినిమాకు అన్నీ సెట్ అయ్యాయి కానీ.. నిర్మాత ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి.…
Naga Vamshi : ఇండస్ట్రీలో సినిమా టికెట్ రేట్ల మీద నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. అధిక ధరల కారణంగా సామాన్యుడికి సినీ వినోదం దూరం అవుతోందనే వాదన వినిపిస్తూనే ఉంటుంది.
Pekamedalu : ‘నా పేరు శివ’, ‘అంధకారం’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన వినోద్ కిషన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పేక మేడలు’. ఇందులో అనుషా కృష్ణ కథానాయికగా నటిస్తోంది. ఎవ్వరికి చెప్పోడు చిత్రంతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించిన తరువాత, ఇప్పుడు పెక మేడలు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఈ చిత్రంలోని మొదటి పాట, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల హీరో వినోద్ కిషన్ రూపొందించిన…
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ ఏప్రిల్ 14, ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు. ఆయనను రాజాజీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మాస్ మహారాజ్ రవితేజ నిర్మాత గా మారిన విషయం అందరికి తెలిసిందే. దీని కోసం అతడు ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ ను కూడా స్థాపించాడు.తన ప్రతి సినిమా కు కూడా ఈ బ్యానర్ ను సహ-నిర్మాత గా అయితే యాడ్ చేస్తున్నాడు. మరోవైపు ఓ కొత్త టీమ్ ను కూడా ఆయన పెట్టుకున్నట్లు సమాచారం..వాళ్లు రక రకాల కథలు విని, అందులోంచి మంచి స్టోరీస్ సెలక్ట్ చేస్తారని సమాచారం. రవితేజ కూడా ఆ కథను…