Pekamedalu : ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా అంటున్నారేంట్రా
- 'నా పేరు శివ' 'అంధగారం' తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ హీరోగా పరిచయం.
- అనుషా కృష్ణ కథానాయికగా నటిస్తోంది.
- పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'ఆడపిల్ల (హర్ యాంతం)' సాంగ్ విడుదల.
- జూలై 19న సినిమా విడుదల.
Pekamedalu : ‘నా పేరు శివ’, ‘అంధకారం’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన వినోద్ కిషన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పేక మేడలు’. ఇందులో అనుషా కృష్ణ కథానాయికగా నటిస్తోంది. ఎవ్వరికి చెప్పోడు చిత్రంతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించిన తరువాత, ఇప్పుడు పెక మేడలు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఈ చిత్రంలోని మొదటి పాట, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల హీరో వినోద్ కిషన్ రూపొందించిన వినూత్న ప్రచార వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నుండి రెండవ సింగిల్ అడాపిల్ల పాట విడుదలైంది.
Balakrishna : ఇద్దరు భామలతో బాలయ్య కిరాక్ పోజు.. ఫోటో వైరల్..
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
‘ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా ఆడదాని జన్మంతా స్వాహా’ అంటూ సాగే ఈ పాట సింగర్ సాకే రాజశేఖర్ పాడగా లిరిక్స్ రాసింది భార్గవ కార్తీక్. స్మరణ్ సాయి అందించిన మ్యూజిక్ చాలా ఎట్రాక్టివ్ గా కొత్తగా ఉంది. ఈ పాట అధ్యంతం కొత్తగా, వైవిద్యంగా చిత్రీకరించినట్టుగా అర్ధమవుతుంది. భార్గవ కార్తీక్ సాహిత్యం అందించిన ఈ పాటను గాయకుడు సాకే రాజశేకర్ ఆలపించారు. స్మారణ్ సాయి అందించిన సంగీతం చాలా ఆకర్షణీయంగా, కొత్తదిగా ఉంది. ఈ పాటను కొత్త, భిన్నమైన రీతిలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మంచి కాన్సెప్ట్, కంటెంట్తో కూడిన కథగా ఈ సినిమా తప్పకుండా విజయం సాధించేలా కనపడుతుంది. ఈ చిత్రం జూలై 19న గ్రాండ్ గా విడుదలవుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితికా శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనుషా నుతాల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితర నటీనటులు నటించారు.
Pollution: ఈ నగరాలకు ఏమైంది.. ప్రతీ ఏడాది 33 వేల మరణాలు..
ఈ సినిమాకు రాకేశ్ వార్రే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నీలగిరి మామిల్ల రచయిత, దర్శకుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. డిఓపి గా హరిచరణ్ కె., ఎడిటర్లు గా సృజనా అడుసుమిల్లి, హమ్జా అలీలు., మ్యూజిక్ డైరెక్టర్ గా స్మారన్ సాయి., లైన్ నిర్మాతగా అనుషా బోరా., ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కేతన్ కుమార్, పిఆర్ఓగా మధు విఆర్ బాద్యతలను నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!