పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా షాజీ కైలాస్ తెరకెక్కించిన సినిమా ‘కడువా’. ఈ సినిమాను మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 7న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు కేవలం మలయాళ వర్షన్ ను మాత్రమే 7వ తేదీ విడుదల చేస్తున్నారు. మిగిలిన నాలుగు భాషల్లోనూ ఈ సినిమా 8వ తేదీ రిలీజ�
మలయాళీ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృధ్వీరాజ్ నటించిన తాజా చిత్రం ‘కుడువా’! సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ తెరకెక్కించిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ పిరియడ్ యాక్షన్ మూవీలో ‘భీమ్లా నాయక్’తో తెలుగువారి ముందుకొచ్చిన మలయాళీ ము�
ప్రస్తుతం భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ‘బాహుబలి’ ప్రభాస్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో.. నేషనల్ లెవెల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్టుగానే దర్శకుడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు ప్
పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు షాజీ కైలాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటోంది మలయాళ చిత్రం ‘కడువా’. ఈ హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ ను పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదల చేయాలని నిర్మాతలు లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ భావిస్తున్నారు. �
భారత సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. జాతీయంగా అనూహ్యమైన క్రేజ్ గడించిన ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. పోస్టర్లతో ఊరిస్తోన్న ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా వేచి చూస్�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” చిత్రం విడుదలకు నేటితో కలిపి మరో రెండ్రోజులే ఉండడంతో సందడి నెలకొంది. ప్రస్తుతం టీం ఈ సినిమా కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నారు. “రాధేశ్యామ్” మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శక
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి ‘లూసిఫర్’ మూవీ కోసం మెగా ఫోన్ పట్టుకున్నాడు. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన ‘లూసిఫర్’ మలయాళంలో ఘన విజయం సాధించింది. అంతేకాదు… ఇప్పుడు అదే సినిమాను చిరంజీవి తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. విశేషం ఏమంటే… ‘లూసిఫర్’ లాంటి ప
మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 2019 బ్లాక్బస్టర్ “లూసిఫర్”తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పుడు వీరిద్దరూ కాబోలో వస్తున్న రెండవ చిత్రం “బ్రో డాడీ”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే
పలువురి బాటలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా డిజటల్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అందులో భాగంగా తన తొలి డిజిటల్ సిరీస్ను ప్రకటించాడు. ‘బిస్కట్ కింగ్’ టైటిల్తో రాబోతున్న ఈ సిరీస్ రాజన్ పిళ్లై జీవితం ఆధారంగా రూపొందనుంది. బ్రిటానియా ఇండస్ట్రీస్లో వాటా ఉన్న ప్రముఖ భారతీయ వ్యాపారవే�