చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ వాహన తయారీ సంస్థ MG మోటార్స్ భారతదేశంలో అనేక గొప్ప ఫీచర్లతో SUVలు మరియు కార్లను అందిస్తోంది. దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EVని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎవరికి ఉత్తమ ఎంపిక అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్ ప్రభుత్వం నూతన సంవత్సర కానుక ఇచ్చింది. జనవరి 1 నుండి ఉజ్వల గ్యాస్ సిలిండర్ రూ.450కు అందించనుంది. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా.. బిజెపి మేనిఫెస్టోలోని అన్ని హామీలలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలన్నింటినీ మోడీ హామీలుగా ప్రచారం చేసింది. ఇప్పుడు దీనిని నెరవేరుస్తూ ఉజ్వల పథకం లబ్ధిదారుల కోసం బీజేపీ ఈ ప్రకటన చేసింది.
రెడ్ మీ స్మార్ట్ ఫోన్కు సంబంధించి లాంచింగ్ రేపు (డిసెంబర్ 6న) జరగబోతోంది. అందుకోసం పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో రెడ్ మీ 13C 4G, 5G మోడల్లను లాంచ్ చేయనున్నారు. ఈ రెండు స్మార్ట్ఫోన్లు వర్చువల్ ఈవెంట్లో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్ ను చూడటానికి రెడ్మీ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్లో చూడవచ్చు.
Vivo వినియోగదారుల కోసం కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ Vivo Y100i 5Gని విడుదల చేసింది. కంపెనీ Y సిరీస్లో విడుదల చేసిన ఈ కొత్త ఫోన్ యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఈ స్మార్ట్ ఫోన్లో ఎక్కువ ర్యామ్, ఎక్కువ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఇచ్చారు.
దేశంలోని 4 పెద్ద మెట్రో నగరాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి తగ్గాయి. ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ కొత్త ధరలను నవంబర్ 16 నుంచి అమలులోకి తెచ్చింది. ఇదిలా ఉంటే.. దీపావళికి ముందు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.50కి పైగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.57.50కి తగ్గడంతో.. 19 కిలోల బ్లూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1775.50కి చేరింది.
దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణంతో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సంస్థలు అనేక నగరాల్లోని ప్రజలకు చౌక ధరలకు ఉల్లిపాయలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో నివసించే ప్రజలకు కిలో ఉల్లిని కేవలం 25 రూపాయలకే అందించనుంది.
ప్రముఖ దిగ్గజ సంస్థ రిలయన్స్.. తన జియో ఫోన్ ప్రైమ్ 4Gని విడుదల చేసింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023లో ఆ ఫోన్ను ఆవిష్కరించారు. ఇక.. ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. రూ. 2,599 ఉంది.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నోకియా 16GB RAM 5G బడ్జెట్ స్మార్ట్ఫోన్ Nokia G42 5Gని విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలంటే నోకియా.కామ్, ఇ-కామర్స్ సైట్లు, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.
ప్రముఖ మొబైల్ కంపెనీ లావా నుంచి ఇప్పటివరకు విడుదలైన స్మార్ట్ ఫోన్స్ యువతకు బాగా నచ్చాయి . దీంతో మార్కెట్ లో వాటికి మంచి డిమాండ్ కూడా ఉందని తెలుసు.. లావా వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్స్ను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్లో 5జీ ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర మొదలగు పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. లావా బ్లేజ్ ప్రో పేరుతో 5జీ ఫోన్ను తీసుకురానుంది.…