Onion Price: వారికి ఉల్లిగడ్డ కేజీ రూ.25.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణంతో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సంస్థలు అనేక నగరాల్లోని ప్రజలకు చౌక ధరలకు ఉల్లిపాయలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో నివసించే ప్రజలకు కిలో ఉల్లిని కేవలం 25 రూపాయలకే అందించనుంది. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగించే వార్త.
Malavika Avinash: ఫోన్ చేసి బెదిరింపులు.. చిక్కుల్లో కేజీఎఫ్ నటి.. అసలేమైందంటే?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
గత ఒకటి, రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉల్లి రిటైల్ ధరలు కిలో రూ.100కి చేరాయి. దేశం మొత్తం పండుగ సంబరాల్లో మునిగితేలుతున్న తరుణంలో ఉల్లి ధరలు పెరిగాయి. దీంతో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఓ నివేదిక ప్రకారం.. ఈ వారం చివరి నుండి సఫాల్ మదర్ డెయిరీలో బఫర్ స్టాక్ నుండి ఉల్లిపాయల అమ్మకాలు ప్రారంభమవుతాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
USA: ఇన్సులిన్తో 17 మందిని చంపిన నర్సు..
ప్రస్తుత సంవత్సరానికి ప్రభుత్వం ఐదు లక్షల టన్నుల ఉల్లిపాయల బఫర్ స్టాక్ను నిర్వహించింది. అదనంగా రెండు లక్షల టన్నుల బఫర్ను రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్యల వల్ల ఉల్లి టోకు ధరలు తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వం చెబుతోంది. దీని ప్రభావం రిటైల్ మార్కెట్లపై కనిపించడానికి సమయం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. వచ్చే వారం నుంచి రిటైల్ ధరలు తగ్గే అవకాశం ఉంది.
BSNL Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి ధమాకా ఆఫర్.. ఈ ప్లాన్స్తో డేటా ఫ్రీ..!
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం ఇప్పటికే తెలంగాణతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలకు ఉల్లిపాయలను సబ్సిడీపై అందజేస్తోంది. సహకార ఏజెన్సీలు NCCF, NAFED కూడా కేంద్ర ప్రభుత్వం తరపున బఫర్ ఉల్లిపాయలను రాయితీ ధరలకు రిటైల్ చేస్తున్నాయి. NAFED ఇప్పటివరకు 21 రాష్ట్రాల్లోని 55 నగరాల్లో మొబైల్ వ్యాన్లు, స్టేషన్ అవుట్లెట్లతో సహా 329 రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరోవైపు NCCF 20 రాష్ట్రాల్లోని 54 నగరాల్లో 457 రిటైల్ కేంద్రాలను ప్రారంభించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!