ఎన్నికల ఫలితాల ముందు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అయితే, హైకోర్టులో ఈ వ్యవహారంపై వాదనలు ముగిశాయి.. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. ఆ పిటిషన్పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.. అయితే, తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెల్లడిస్తామంది తెలింది…
పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి.. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. ఆ పిటిషన్పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.. అయితే, తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు..
పీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు మే 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్లు వేసేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.
నాలుగో దశ ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరింత ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పోస్టల్ ఓటింగ్ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు పోస్టల్ ఓటింగ్ జరగనుంది. ఎన్నికల పనిలో నిమగ్నమైన ఉద్యోగులకు ఈ పోస్టల్ ఓటు వేయాలి. మూడు రోజుల పాటు పోస్టల్ ఓటింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ ఓటింగ్ కోసం ప్రత్యేక చర్యలపై ఎన్నికల…
Postal Vote: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. శుక్రవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది.
Voter Slips: ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ బంజారాభవన్లో ఏర్పాటు చేసిన సెక్టోరల్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.