‘ఢీ’ డ్యాన్స్ కార్యక్రమానికి కొన్నాళ్ళు జడ్జిగా వ్యవహరించిన నటి పూర్ణ.. ఉన్నట్టుండి ఆ షో నుంచి తప్పుకుంది. అప్పుడు సరైన కారణమేంటో ఎవరికీ తెలీదు. అనంతరం జబర్దస్త్, మా కామెడీ స్టార్స్లో తళుక్కుమనడంతో.. బహుశా ఇటు షిఫ్ట్ అవ్వడం వల్లే ఆ షోకి డేట్స్ కేటాయించలేకపోయిందని అంతా అనుకున్నారు. కానీ.. కారణం అది కాదని, అసలు విషయం వేరే ఉందని ఇన్నాళ్ళ తర్వాత పూర్ణ స్పందించింది. హగ్స్ ఇవ్వలేకే తాను ఆ షో నుంచి తప్పుకున్నానంటూ సంచలన…
“అఖండ” సినిమాతో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను హ్యాట్రిక్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ‘అఖండ’ జాతర బాలయ్య ఫ్యాన్స్ నే కాకుండా అందరినీ ఆ దైవభక్తికి సంబంధించిన ట్రాన్స్ లోకి నెట్టేసింది. అయితే ఇప్పుడు బాలయ్యకు ఓ హీరోయిన్ ఏకంగా సాష్టాంగ నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది. Read Also : కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కథ చెబుతాడు… బోయపాటిపై బాలయ్య కామెంట్స్ ఇక విషయంలోకి వెళ్తే… ‘అఖండ’ సినిమా సక్సెస్ మీట్…
మంచి డ్యాన్సర్గా పేరు సంపాదించుకొన్న గ్లామర్ హీరోయిన్ పూర్ణ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆమె నటించిన 3 రోజెస్ చిత్రంలో కీలక పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక బాలకృష్ణ నటించిన అఖండలో, అలాగే విభిన్నమైన కథతో వస్తున్న బ్యాక్ డోర్ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. అఖండ చిత్రంలో మంచి పాత్ర పోషించింది పూర్ణ. బాలయ్య మూవీలో నటించే అవకాశం రావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది.బాలయ్యతో కలిసి నటించాలన్న నా కోరిక నెరవేరింది. జై…
ప్రముఖ నటి పూర్ణ టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ‘సుందరి’. ‘ది అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ ఇన్నోసెంట్ లేడీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ హీరోయిన్ సెంట్రిక్ మూవీని రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు. ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జీ గోగన దీనికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ గురించి పూర్ణ మాట్లాడుతూ, ”రిజ్వాన్ ఒక బ్యూటిఫుల్ స్టొరీతో…
అందాల కథానాయిక పూర్ణ, అర్జున్ అంబటి, రాకేందు మౌళి ప్రధాన పాత్రదారులుగా కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మిస్తోన్న’సుందరి’ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. దీనికి సెన్సార్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ, ”నాకు మాస్ హీరో సెంట్రిక్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. లాక్డౌన్ టైంలో ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చెయ్యాలని అనుకున్నాను. అప్పుడు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని…
స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎంతవరకు అయిన సిద్ధమవుతున్నారు దక్షిణాది తారలు. ఒకప్పుడు ఇది బాలీవుడ్ వరకే పరిమితం కాగా, ఇటీవలే సౌత్ సినిమాలోనూ ఎక్కువగా ఈ పోకడ కనిపిస్తోంది. ఇక వెబ్ సిరీస్ లోనైతే నో కండిషన్స్ అనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. కాగా కోలీవుడ్ నటి అండ్రియా కథా ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లో నటించేందుకు అధిక ప్రాధాన్యత చూపిస్తోంది. ప్రస్తుతం ఆమె మిష్కిన్ దర్శకత్వంలో ‘పిశాసు-2’ సినిమాలో నటిస్తోంది. పూర్ణ, రాజ్కుమార్ ప్రధాన పాత్రలను పోషిస్తుండగా,…