ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చేతిలో నగుదు ఉంచుకోవడం మానేశారు. చాలా మది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ పేమెంట్స్ సేవల్లో అంతరాయం కలిగితే యూజర్లకు ఇబ్బందులకు గురవుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో యూపీఐ సేవలు పనిచేయకపోతే ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో నేడు గురువారం సాయంత్రం దేశవ్యాప్తంగా UPI సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీని కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంవత్సరం UPI డౌన్ కావడం…
New UPI Guidelines: రేపటి నుంచి ఆగస్ట్ నెల ప్రారంభం కాబోతుంది. ప్రతీ నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన రూల్స్ మారబోతున్నాయి. ఇది సామాన్యుల జేబుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.
డిజిటల్ పేమెంట్స్ వచ్చాక చెల్లింపుల ప్రక్రియ ఈజీ అయిపోయింది. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లందరు యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. అప్పుడప్పుడు యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతో సహా భారత్ లోని అనేక నగరాల్లో శనివారం మధ్యాహ్నం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. చాలా మంది UPI ద్వారా చెల్లింపులు చేయలేకపోతున్నారు. Also Read:Shalini Pandey: ఆ హీరోతో రొమాన్స్…
డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక పేమెంట్స్ అన్నీ ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. చేతిలో నగదు లేకున్నా చింతించాల్సిన అవసరం లేకుండాపోయింది. అయితే కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల యూపీఐ సేవలు నిలిచిపోతే యూజర్లు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. తాజాగా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. యూపీఐ సర్వర్ డౌన్ అయ్యింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కావడం లేదని.. బ్యాలెన్స్ చెక్ చేసుకొందామన్నా సాధ్యం కావడం లేదని సోషల్ మీడియాలో పలువురు…
Train Ticket Booking: భారతదేశంలో రైలు ప్రయాణం చాలా మంది ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యత. ఈ నేపథ్యంలో టిక్కెట్ బుకింగ్ కోసం సులభమైన, నమ్మదగిన యాప్ని కలిగి ఉండటం తప్పనిసరి. మీ ప్రయాణాన్ని వేగంగా, సౌకర్యవంతంగా ఇంకా ఒత్తిడి లేకుండా చేసే కొన్ని ఉత్తమ రైలు టిక్కెట్ బుకింగ్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సులభమైన ప్రక్రియ కారణంగా మీరు ధృవీకరించబడిన టిక్కెట్ను పొందే అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అదే సమయంలో యాప్లో అందుబాటులో ఉన్న…
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త యూపీఐ వినియోగదారులను జోడించడానికి పేటీఎంని ఆమోదించింది . పేటీఎం యొక్క మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఈ సమాచారాన్ని వెల్లడించింది.
దేశంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తొలిసారిగా లాభాల్లోకి వచ్చింది. మంగళవారం కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
Zomato-Paytm Deal : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో భారీ డీల్ ప్రకటించింది. ఫిన్టెక్ సంస్థ పేటీఎం సినిమా, ఈవెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని 244.2 మిలియన్ డాలర్లు మన కరెన్సీలో రూ. 2048 కోట్లకు కొనుగోలు చేయబోతున్నట్లు జొమాటో బుధవారం తెలిపింది.
జులై మాసం ముగిసి ఆగస్టు ప్రారంభం కాబోతుంది. దీనితో పాటు, ఆగస్టు 1, 2024 నుంచి అనేక ఆర్థిక మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. మీరు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నట్లయితే, ఈ వార్త మీకోసమే.
Flipkart GOAT Sale : ఫ్లిప్కార్ట్ గోట్ సేల్ వస్తోంది. ఇక్కడ GOAT అంటే ” గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ ” అని అర్థం. ఈ సేల్ సమయంలో వినియోగదారులు అనేక భారీ డీల్స్, ఆఫర్లు, డిస్కౌంట్ల ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అలాగే, ఈ కాలంలో వినియోగదారులు దాదాపు ప్రతి వర్గానికి చెందిన ఉత్పత్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేయగలుగుతారు. ఈ సమాచారాన్ని ఫ్లిప్ కార్ట్ తాజాగా వెల్లడించింది. ఈ సేల్ సమయంలో iPhone 15, Samsung,…